సిఎం జగన్ సొంత ఖర్చులతో లండన్ పర్యటనకు వెళ్తే ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ టిడిపి నేతలు కుక్కల్లా మొరుగుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఘాటుగా విమర్శించారు. బాబు...
హోంగార్డు రవీందర్ ఆత్మహత్య... రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ చేసిన హత్య అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పై హత్యా నేరం కింద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ...
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ కు తాము కట్టుబడి ఉన్నామని, దీన్ని సాధించే వరకూ పోరాడతామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. మహిళలు కూడా...
రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, సరైన సమీక్ష కూడా చేయలేకపోతున్నారని బిజెపి అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. ఓవైపు డిమాండ్ కు సరిపడా విద్యుత్ ను సప్లై...
రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ నాలుగేళ్ళ పదవీకాలం పూర్తిచేసుకుంటున్న శుభ సందర్భంగా ఖమ్మంకు మరోసారి నిధుల వరద పారించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్... పురపాలక...
ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. పలువురు సినీ ప్రముఖుల మరణంతో విషాదం నింపుతున్నారు. తాజాగా తమిళ పరిశ్రమలో తమిళ్ సీనియర్ నటుడు, దర్శకుడు మరిముత్తు నేడు ఉదయం గుండెపోటుతో అకస్మాత్తుగా...
దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో మరోసారి రుతుపవనాలు చురుగ్గా మారాయని.. దీంతో రానున్న మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,...
తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది. 5వేల, 89 టీచర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల (సెప్టెంబర్) 20వ తేదీ నుంచి వచ్చే నెల(అక్టోబర్) 21వ తేదీ...
తెలంగాణలో ఎంబీబీఎస్ రెండో విడత ప్రవేశాల రిపోర్టింగ్ గడువును శుక్రవారం సాయంత్ర వరకు పొడిగిస్తూ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం ప్రకటన విడుదల చేసింది. రెండో విడత ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు పూర్తయిన...