అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. సర్పంచ్ ల గౌరవ వేతనాన్ని కూడా పెంచుతామన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అన్నివర్గాల...
నడక మార్గంలో తిరుమల కొండపైకి వెళ్ళే భక్తులకు కర్రల పంపిణీపై వస్తున్న విమర్శలను టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పు బట్టారు. చిరుతల నుంచి రక్షణకు కర్రలు మాత్రమే ఏకైక మార్గమని...
జమ్ముకశ్మీర్లో ఈ రోజు వేకువ జామున ప్రజలు తీవ్ర భయ భ్రాంతులకు లోనయ్యారు. రాజౌరీలో స్వల్ప భూకంపం వచ్చింది. ఈ రోజు (గురువారం) తెల్లవారుజామున 3.49 గంటలకు రాజౌరీలో భూమి కంపించింది. దీని...
పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరిగాయి. రెండు రోజుల కిందట ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం లీటరు ఇంధనంపై దాదాపు రూ.20 వరకు పెంచింది. దీంతో లీటరు పెట్రోల్ ధర...
అబ్ కి బార్ కిసాన్ సర్కార్' నినాదంతో సబ్బండ వర్గాలను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్న బిఆర్ఎస్ పార్టీలోకి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వృత్తి సంఘాలు అనేకం కలిసివస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాజంలో సగభాగమైన...
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ ఈ రోజు రావల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సి ఉంది....
మరో ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వరాలు ప్రకటించింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్ డీ ఏ ప్రభుత్వం కొత్త పధకాలకు శ్రీకారం చుట్టింది. ఈ...
తిరుపతిలో నెలకొల్పుతోన్న శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ శంఖుస్థాపన కు హాజరు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆ ట్రస్టు సభ్యులు ఆహ్వానించారు. నేడు తాడేపల్లిలోని...
బీఆర్ఎస్ అంటే మన ఇంటి పార్టీ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మనది పేగుబంధం.. వాళ్లది ఓటు బంధం అని వివరించారు. సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్...