Thursday, March 13, 2025
HomeTrending News

ప్రీమియం బ్రాండ్ల మద్యం అమ్మకాలు

Premium liquor available: ఏపీ ప్రభుత్వం మద్యం వినియోగదారులకు ఊరట ఇచ్చే విషయం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా నేటినుంచి మద్యం ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలే మద్యంపై పన్ను...

మరోసారి రేవంత్ రెడ్డి గృహనిర్భందం

Revanth Reddy House Arrest : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసం నుంచి ఈ రోజు బయటకు రాకుండా  వేకువ...

నిరుద్యోగులతో కోళ్ళ ఫారాలు :సోము

Somu another scheme: రాష్ట్రంలో తమ ప్రభుత్వం త్వరలో అధికారంలోకి వస్తుందని, ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగులతో నాటు కోళ్ల ఫారాలు  పెట్టించి ఉపాధి కల్పిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హామీ...

గ్రేహౌండ్స్ భూములపై కీలక తీర్పు

 Greyhounds Lands : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో పోలీస్ శాఖకు ( గ్రేహౌండ్స్) కేటాయించిన భూములపై హైకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. సర్వే నెంబర్ 391/1 నుంచి...

నల్గొండలో ఐటీ హబ్‌

Hub In Nalgonda :  నల్గొండ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఐటీ హబ్‌కు శంకుస్థాపనతో పాటు పాలిటెక్నీక్ కళాశాల ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ...

నేటి నుంచి అయ్యప్ప దర్శనం

Ayyappa Darshan  : నేటి నుంచి శబరిమల అయ్యప్పస్వామి దర్శనం.. నేటి నుంచి జనవరి 19 వరకు తెరచి ఉండనున్న శమరిమల ఆలయం, ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి...

పోలీసు అధికారులకు ఐపీఎస్‌ హోదా

Ap Police Officers : రాష్ట్రంలోని పలువురు పోలీసు అధికారులకు IPS హోదా లభించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గురువారం గెజిట్‌ విడుదల చేసింది. ఏపీ పోలీసుశాఖలో ఎస్‌ఐలుగా, డీఎస్పీలుగా చేరిన...

ఓమిక్రాన్ డేంజర్ కాదు

Omicron Is Not Danger : ఓమిక్రాన్ వేవ్ చాలా ఉదృతంగా ఉంటుంది. అంటే కేసుల సంఖ్య బట్టి ఉదృతం. అంతే కానీ డేంజర్ కాదు. ఓమిక్రాన్ వల్ల ప్రాణ నష్టం ఉండదు. కేసులు...

317 జీవో సవరించాలి – బిజెపి

Modified Go 317 : కొత్త జిల్లాలు, జోన్లకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో ను సవరించాలని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్...

టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్

Tsrtc Bumper Offer :  కొత్త ఏడాదిని పురస్కరించుకుని టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్‌ ప్రకటించింది. జనవరి 1వ తేదీన 12 ఏళ్లలోపు పిల్లలు, వారి తల్లిదండ్రులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ...

Most Read