Friday, February 28, 2025
HomeTrending News

బిజెపితో టిడిపి జతకడుతుందా?

తెలుగుదేశం పార్టీ - బిజెపి ల మధ్య పొత్తులు కొలిక్కి వస్తున్నాయని ఢిల్లీ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బిజెపితో పొత్తుకు చంద్రబాబు ఎంతవరకు అంగీకరిస్తారనేది చూడాలి. గెలుపే లక్ష్యంగా మంత్రాంగం చేస్తున్న...

హంద్రీ నీవా 13శాతం పూర్తి చేయలేకపోయారు: బాబు

జగన్ లాంటి పాలకుడు రాజకీయాలకు అనర్హుడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని లూటీ చేయడానికి జగన్ అధికారంలోకి వచ్చాడని, ప్రజలకు సేవ చేయడానికి కాదని అన్నారు. ల్యాండ్...

త్యాగాల త్యాగరాజు: పవన్ పై జగన్ వ్యాఖ్యలు

ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవారిని చూశామని, కానీ ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వారిని ఎప్పుడూ చూసి ఉండమని,  ప్యాకేజీల కోసం చివరకు తన సొంత పార్టీ వారిని కూడా త్యాగం...

TDP: చంద్రబాబుకు కీలకం 2024 ఎన్నికలు

రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మంత్రాంగం చేస్తున్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి రెండో దఫా అధికారం చేపడితే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుందని...వైసిపిని అడ్డుకునేందుకు తన...

నంది నాటకాలు: సామాజిక సమస్యలపై అస్త్రాలు

ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీ.వి. నాటకరంగ అభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో జరుగుతోన్న నాటకోత్సవాలు గురువారం ఆరోరోజుకు చేరుకున్నాయి. ఈ ప్రదర్శనలన్నీ సామాజిక సమస్యలపై ఎక్కుపెట్టిన చైతన్యాస్త్రాల్లాగా వుండి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టు కున్నాయి. ప్రతి...

స్పందించే గుండె ఉన్న ప్రజానేత జగన్: అనిల్

ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చాక అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసి, బడుగుబలహీన వర్గాలకు అంతో ఇంతో చేశారని కానీ ఎవరూ ఊహించని రీతిలో బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు సామాజిక సాధికారత పేరిట రాజ్యాంగ పదవుల్లో...

సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్ విగ్రహం: సిఎం జగన్

విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేస్తోన్న భారత రాజ్యంగ నిర్మాత డా. బిఆర్. అంబేద్కర్‌ విగ్రహాన్ని జనవరి 19 ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  సామాజిక న్యాయానికి...

15 శాతం హామీలే నెరవేర్చారు: అచ్చెన్న

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కేవలం 15 శాతం మాత్రమే సిఎం జగన్ అమలు చేశారని, ఆయన చెప్పిన మాట ప్రకారమే రాజీనామా చేసి వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు...

AP Politics: శాసనసభ ఎన్నికలకు పార్టీల కసరత్తు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ఈ మూడు నెలల్లో ఎవరు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. టికెట్ ఇస్తే పార్టీలో ఉండటం...లేదంటే జంప్.....

విశేష ప్రేక్షకాదరణతో సాగుతోన్న ‘నంది’ ప్రదర్శనలు

గుంటూరులో జరుగుతున్న నంది నాటకోత్సవాలకు విశేషమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. ప్రాంగణం లోపల ఎంతమంది ప్రేక్షకులు ఉంటున్నారో వెలుపల ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ల వద్ద కూడా అంతే మంది కూర్చుని వీక్షిస్తున్నారు.  నేడు...

Most Read