Thursday, September 10, 2026
HomeTrending News

Tablighi Jamaat: తబ్లిగీ జమాత్‌ కు ప్రభుత్వ నిధులు… విమర్శలు

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా పరిగిలో జనవరి 6,7,8 తేదీల్లో జరిగే ఇస్లామిక్ అతివాద సంస్థ " తబ్లిగీ జమాత్" సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయటం తీవ్ర వివాదాస్పదం అవుతోంది....

నంది నాటకోత్సవాలకు ‘హాలు నిండినది’ బోర్డు

గుంటూరులో జరుగుతోన్న నంది నాటకోత్సవాలకు ప్రేక్షకాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతిభావంతమైన, అద్భుత నటనా కౌశలం వున్న నటీనటులు తమ ప్రదర్శనలతో అబ్బురపరుస్తున్నారు. ఈ ప్రదర్శనలలో మూడో రోజు సోమవారం రెట్టించిన ఉత్సాహంతో చూపరులందరినీ...

BRS: పాత కాపులతో ఓట్లు రాలుతాయా?

వేసవి కాలం దృష్ట్యా ఫిబ్రవరిలోనే పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఢిల్లీ వర్గాల్లో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో...

క్రిస్మస్ వేడుకల్లో సిఎం జగన్

వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో నేడు మూడోరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కార్యక్రమాలతో బిజీగా గడిపారు. ఇడుపులపాయ ఎస్టేట్ నుండి పులివెందుల చేరుకొని సిఎస్ఐ చర్చిలో కుటుంబ...

ఆనంద నందనంగా నంది నాటకాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న నంది నాటకోత్సవాలు-2022 ఉత్సాహభరిత వాతావరణంలోజరుగుతున్నాయి. నేడు రెండో రోజు ఆదివారం ఉదయం నుంచి రాత్రి దాకా రెండు నాటకాలు, మూడు...

నేను అందరివాడిని: చంద్రబాబు

జగన్ ప్రభుత్వంపై పోరాటానికి ప్రజలంతా కలిసిరావాలని, కేసులు పెడతారని భయపడి బైటకు రాకపోతే మనకు మనం మరణశాసనం రాసుకున్నట్లేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. పేదరికంలేని సమాజాన్ని చూడడం, తెలుగుజాతిని ప్రపంచంలో...

సింహాద్రిపురంలో అభివృద్ధి పనులకు సిఎం శ్రీకారం

పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ కడప జిల్లలో మూడురోజుల పర్యటనలో ఉన్న సిఎం జగన్ నేడు రెండో రోజు సొంత నియోజకవర్గం పులివెందులలో...

సమాజ హితానికి కళలు దోహదం: మంత్రి వేణుగోపాలకృష్ణ

సమాజ హితాన్ని కాంక్షించే నాటకరంగాన్ని సజీవంగా ఉంచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్దితో కృపి చేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబందాల శాఖ, సినిమాటోగ్రఫీ, బిసి సంక్షేమశాఖ మంత్రి...

బాబుతో పీకే భేటీ!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) నేడు ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో సమావేశం అయ్యారు. హైదరాబాద్ నుంచి నారా లోకేష్ తో కలిసి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పీకే నేరుగా...

Loddi Mallaiah: ముక్కోటి ఏకాదశి రోజే దర్శనం

శైవ క్షేత్రాలకు ప్రసిధ్ధి గాంచిన నల్లమల కొండలే భూ లోక కైలాసమన్నది ప్రామాణిక ఆధారం. కోటలకు, ప్రాచీన ఆదివాసి జాతి, తెలుగు మాట్లాడే చెంచు తెగకు ఈ అడవిప్రాంతం అలవాలం కావడంతో ప్రత్యేకతను...

Most Read