వైఎస్సార్సీపీ రాష్ట్రంలో ఓట్లను కూడా దొంగతనం చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏపీలో దొంగలు పడ్డారని, నాలుగేళ్ళుగా పంచభూతాలనూ దోచుకుంటున్న ఈ దొంగలు ఇప్పుడు చివరి సంవత్సరం,...
కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ కీలక ప్రకటన చేశారు. పది వేల మంది హెచ్-1బీ వీసాదారులకు తమ దేశంలో వర్క్ పర్మిట్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వీసాదారులకు చెందిన కుటుంబాలకు కూడా...
హైదరాబాద్ కోకాపేటలో కమ్మ ,వెలమ సంఘాలకు ప్రభుత్వం కేటాయించిన విలువైన భూములపై తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కమ్మ వెలమ సంఘాలకు భూములు కేటాయిస్తూ జారీ చేసిన జివో నెంబరు 47 పైౌ హై కోర్టు...
క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ, పివీ నర్సింహారావు అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. నాడు వారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని...
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సమీపంలో గూడ్స్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య విజయవాడ నుంచి కాజీపేట వెళ్తున్న గూడ్సు రైలు లింకు తెగిపోయింది. దీంతో గూడ్స్ గార్డ్...
హైదరాబాద్ నాగోల్ బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ(సహభావన టౌన్ షిప్) ఫ్లాట్స్ ఓపెన్ ఆక్షన్ లో బిడ్డర్లు పోటీపడి మరి కొనుగోలు చేశారు. సోమవారం జరిగిన ఓపెన్ఆక్షన్ లో ఏడు (7) త్రిబుల్ బెడ్ రూమ్...
ఒడిశాలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్లో ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో బహనాగ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన పది రైళ్లను అధికారులు రద్దు చేశారు. బుధ, గురువారాలతోపాటు ఈ నెల...
ఉగ్రవాదులుగా అనుమానిస్తూ ఇద్దరిని గుజరాత్ ఆంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కలకలం రేపింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారు గోదావరిఖని లోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారన్న సమాచారం...
పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా 15,000 ఆర్థిక సాయం అందించేందుకు ప్రవేశపెట్టిన జగనన్న అమ్మ ఒడి పథకానికి నాలుగో ఏడాది నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
ఆర్ 5 జోన్ లో ఇళ్ళ నిర్మాణాలపై కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తే చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు కడుపు మంటగా ఉందని బాపట్ల ఎంపి నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. 'ఇళ్లు హడావుడిగా...