మోచ తుఫాన్ ఇప్పుడు అతి తీవ్ర తుఫాన్గా మారింది. బంగాళాఖాతం తీర ప్రాంతంపై తుఫాన్ ప్రభావం ఉండనున్నది. బెంగాల్లో 200 మంది రెస్క్యూ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. స్టాండ్బైలో...
ఇరుకు స్థలాల్లో నిరసనలు, ఊరేగింపులు, సభ లు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 1 ను కొట్టివేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ జీవో ప్రాథమిక...
రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని, ఒకవేళ ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే తాము అధికారంలోకి రాగానే రైతులను అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా...
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సెనేట్లో ప్రవేశపెట్టిన కులవివక్ష నిరోధక బిల్లుకు గురువారం ఆమోదం తెలిపింది. సెనేట్లో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా.. ఈ బిల్లుపై నిర్వహించిన...
ఏదైనా పథకాన్ని ప్రారంభించడమే కాదు ఆ పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పర్యవేక్షిస్తూ తెలుసుకోవడం మంత్రి ఎర్రబెల్లికి అలవాటు. ఆయా పథకాల లోటుపాట్లను కూడా అంచనా వేస్తూ సమర్థవంతంగా ఆయా పథకాలను...
రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు...
సంగీత, సాహిత్య, మాండలిక, భక్తి రంగాల్లో అపారమైన జ్ఞానం ఉన్న శ్రీ అన్నమయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పాత్రికేయులు పమిడికాల్వ మధుసూదన్ అన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత విశాఖ స్టేడియంకు చేరుకొని డా. వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆంధ్రా ప్రీమియర్ లీగ్ రెండవ...
చంద్రబాబు పల్లకీ మోయడమే పవన్ ఎజెండా అనే విషయం నేడు మరోసారి రుజువైందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ సిఎం కావాలన్న ఆయన...
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పొత్తులతోనే బరిలోకి దిగుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. తనకు లెఫ్ట్, రైట్ అనే తేడా లేదని అందరూ కలిసి వస్తే సంతోషమని... కానీ లెఫ్ట్...