Friday, February 28, 2025
HomeTrending News

జిల్లాల సరిహద్దులు మారుస్తారా?

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులైంది. సిఎం రేవంత్ రెడ్డి పాలనా వ్యవహారాలు చక్కదిడ్డుతూ, అధికారుల సమర్థతను బట్టి బాధ్యతలు అప్పగిస్తున్నారు. పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు...

హామీలన్నీ అమలు చేసిన ఏకైక సిఎం జగన్ : పిల్లి

జగనన్న ముఖ్యమంత్రి అయ్యాకే సామాజిక సాధికారత వెలుగులు బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో నిండాయని మాజీ మంత్రి ఎం. శంకర నారాయణ అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన కులాలను వెన్నెముక కులాలుగా, బలహీనవర్గాలను...

ధీమాతో ఇంట్లో కూర్చుంటే రాష్ట్రానికే నష్టం: బాబు

ఓ పక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలిగిపోతుందని, ఇక్కడ ఈ దుస్థితి రావడానికి సిఎం జగన్  కారణమని, మూడు రాజధానుల పేరిట  అమరావతిని నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు...

పవన్ కట్టడికి టిడిపి నయా వ్యూహం..?

తెలుగుదేశం - జనసేన మధ్య పొత్తుల్లో ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ను దారిలోకి తెచ్చేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొత్త ఎత్తుగడ వేశారని వినికిడి. ఎంపి...

సామాజిక సాధికారతకు నేనే నిదర్శనం: మోషేన్ రాజు

అంబేద్కర్ ఆశించినట్లు దళితులు, బలహీనవర్గాలు, పేదలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి వచ్చేందుకు జగనన్న చర్యలు తీసుకుంటున్నారని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అన్నారు. అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ,...

వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై

ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నానని, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నానని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని ట్విట్టర్ ద్వారా...

pakistan-2: ఉగ్రవాదుల వరుస హత్యలు… పాకిస్తాన్ రాజకీయాలు

పాకిస్థాన్ లో ఏడాది కాలంగా ఉగ్రవాద గ్రూపుల నేతలపై వరుసగా దాడులు జరగటం...మృతి చెందటం అందరిని నివ్వెరపరిచింది. దాడులకు గురైన ఏ నేత గాయాలతో, ఇతర కారణాలతో బతికి బట్ట కట్టలేదు. దాడి...

అర్హులందరికీ సంక్షేమం అందిస్తున్నాం: సిఎం జగన్

వివిధ కారణాలతో పథకాలు అందని లబ్ధిదారులను గుర్తించి వారికి కూడా సంక్షేమం అందిస్తున్నామని, ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడుతుందని తెలియజెప్పడాని ఇదే సంకేతమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

మహబూబ్ నగర్ ఎంపి సీటుపై పార్టీల ఫోకస్

లోక్ సభ ఎన్నికల్లో పాలమూరు ఉమ్మడి జిల్లాపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. పాత జిల్లాలోని మహబూబ్ నగర్ జనరల్ స్థానం కాగా , నాగర్ కర్నూల్ ఎస్సిలకు రిజర్వు అయింది. జనరల్...

ఏదో ఒక ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్ళాలిగా: కేశినేని కామెంట్స్

వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసినా విజయం సాధిస్తానని టిడిపి నేత, విజయవాడ ఎంపి కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు.  తన రాజకీయ భవిష్యత్తును విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి...

Most Read