టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా స్వర్ణ పతకం గెల్చుకుంది. జావెలిన్ త్రో లో ఇండియా ఆటగాడు నీరజ్ చోప్రా స్వర్ణ పతకం గెల్చుకుని అథ్లెటిక్స్ లో వందేళ్ళ తర్వాత స్వర్ణ పతకం అందించి...
టోక్యో ఒలింపిక్స్ 57 కిలోల రెజ్లింగ్ లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా కాంస్య పతకం సాధించాడు. ఈరోజు జరిగిన పోరులో కజకిస్తాన్ కు చెందిన నియాజ్ బెకోవ్ డాలెట్ పై 8-0...
2001లో సింహగర్జన చేసి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మెదలుపెట్టింది కరీంనగర్ నుండే అన్నారు మంత్రి గంగుల. విజయవంతమైన తెలంగాణ పోరాటం, రైతుబందు మాదిరే దళిత బంధు సైతం విజయవంతం కావాలనే ఉద్దేశంతోనే కరీంనగర్...
కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వా... లేక వాసాలమర్రి సర్పంచ్ వా అని తెలంగాణ పిసిసి ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కి ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల కోసం దళిత బందు పేరుతో కెసిఆర్ కొత్త...
తెలంగాణలో మార్పు కోసం జరిగే పోరాటంలో ముందుండే పార్టీ బీజేపీ అని టీఆర్ఎస్ కు అసలు సిసలు ప్రత్యామ్నాయం బీజేపీయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లో స్పష్టం...
కరోన బాధితులకు అత్యవసరంగా ఇచ్చేందుకు సింగల్ డోసు టీకా అందుబాటులోకి వచ్చింది. అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ సింగల్ డోసు టీకా జాన్సెన్ కు ఇండియాలో అనుమతిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ...
ఖాదీ, చేనేత రంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుతం ఖాదీ, చేనేతకు డిమాండ్ పెరుగుతోందని, గత పదేళ్ళలో ఖాదీ...
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ప్రత్యేక కళ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో చేనేత రంగానికి...
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ అరాచకాలు ఎక్కువయ్యాయి. లక్షల మంది ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. కుటుంబాలతో సహా ఇల్లు, ఊరు వదిలి బతుకు జీవుడా అంటూ ఇరాన్, పాకిస్తాన్ లకు తలదాచుకునేందుకు తరలుతున్నారు....
జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే అర్ధం వచ్చేలా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను బిజెపి నేతలు ఖండించారు. నాని వ్యాఖ్యలపై...