Sunday, September 22, 2024
HomeTrending Newsజ్యోతిరావు పూలేకు సిఎం నివాళులు

జ్యోతిరావు పూలేకు సిఎం నివాళులు

CM Tributes: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి సిఎం పుష్పాంజలి ఘంటించారు.  సిఎం తో పాటు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావుకూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్