Wednesday, February 26, 2025
HomeTrending Newsఅనంతపురంలో విద్యుత్ ప్రమాదం:ఆరుగురు దుర్మరణం

అనంతపురంలో విద్యుత్ ప్రమాదం:ఆరుగురు దుర్మరణం

అనంతపురం జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం  బొమ్మనహళ్ మండలం  దర్గా హోన్నూర్ గ్రామంలో కూలి పనులు చేసుకుంటున్నటువారిపై కరెంటు తీగలు పడి  ఆరుగురు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్