Tuesday, February 25, 2025
HomeTrending NewsMiss Fire: మింట్ కాంపౌండ్ లో మిస్ ఫైర్

Miss Fire: మింట్ కాంపౌండ్ లో మిస్ ఫైర్

హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో సుమారు నాలుగున్నర సంవత్సరాలుగా సెక్యూరిటీగా ఉన్న రామయ్య. ఈ రోజు ఉదయం తుపాకిని శుభ్రం చేస్తుండగా ఫైర్ అయినట్లుగా అధికారులు తెలిపారు. దీంతో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామయ్య (49) మృతి చెందారు. తీవ్ర గాయాలైన రామయ్యను కేర్ ఆసుపత్రిలో అధికారులు చేర్చగా కానిస్టేబుల్ రామయ్య అప్పటికే మృతి చెందారు. ప్రస్తుతం రామంతాపూర్ లో నివాసం ఉంటున్న రామయ్య … అతని స్వస్థలం మంచిర్యాల అని అధికార వర్గాలు వెల్లడించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్