Saturday, August 1, 2026

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ ప్రమాదకరంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,26,235 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 4,446 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు...

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే వారం నుంచి కర్ఫ్యూ

కేసులు పెరుగుతుండటం తో కర్ఫ్యూ పెట్టె యోచన లో సర్కార్ రాత్రి కర్ఫ్యూ ద్వారాయా కొంతవరకు కరోనాను నివారించవచ్చనే యోచన గతం లో అమలు చేసిన లాక్ డౌన్ నిబంధనలు పరిశీలిస్తున్న ప్రభుత్వం ఏ పి లో...

ప్రముఖ హాస్య నటుడు వివేక్‌ కన్నుమూత

కోలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ (59) కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వివేక్‌ చేరిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు...

తోట దాటని పూల పరిమళాలు….; అక్కడే వాడిపోయి, అక్కడే రాలిపోయి…..

కరోనా దెబ్బకు పూలమ్మిన చోట కట్టెలు కూడా అమ్ముకోలేక బాధపడుతున్నారు పూలసాగు రైతులు. దేశంలో పూల సాగుకు కర్ణాటక పెట్టింది పేరు. ఈరోజు సాయంత్రం కోసిన పూలు మరుసటి రోజు ఉదయానికి ప్రపంచం...

కరోనా వేళ గృహిణులకు మూడింతల పని భారం..!

సకల శాస్త్రాలు ఇప్పుడు కరోనాతోనే ముడిపడతాయి……   కరోనా వైరస్ కరోనా వైద్యం కరోనా గృహ నిర్బంధం కరోనా రాజకీయం కరోనా పాలన కరోనా మేనేజ్మెంట్ కరోనా ఆర్థిక శాస్త్రం కరోనా మానసిక శాస్త్రం కరోనా తెచ్చిన మార్పు కరోనా పెట్రో శాస్త్రం కరోనా మెట్రో జీవనం కరోనా పరిశుభ్రత కరోనా దూరం కరోనా...

కోవిడ్ ఆస్పత్రిగా గాంధీ

గాంధీ ఆస్పత్రి ని రేపటి నుంచి పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు ఆదేశాలు జారీ చేసిన ఆరోగ్య శాఖ. శనివారం నుంచి OP ని నిలిపివేయాలని... ఆదేశం ఎలెక్టీవ్స్ కూడా ఆపేసి కేవలం కోవిడ్...

డిజిటల్‌ బాటలో కాంగ్రెస్‌ పార్టీ

24న ఐఎన్‌సీ టీవీ చానెల్‌ ప్రారంభం న్యూఢిల్లీ: రాజ్యాంగ రూపశిల్పి బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ.. తాము త్వరలో ప్రారంభించనున్న డిజిటల్‌ టీవీ ప్లాట్‌ఫామ్‌ ‘ఐఎన్‌సీ టీవీ’కి సంబంధించిన విజన్‌ డాక్యుమెంట్‌ను...

తెలంగాణలో కోరలు చస్తున్నా కరోనా పాజిటివ్ కేసులు

గడచిన 24 గంటల్లో తెలంగాణ లో కొత్తగా 3840 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కరోనా పాజిటివ్ తో 9 మంది మృతి కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఇవే అత్యధిక కేసులు ఇప్పటి వరకు తెలంగాణలో...

ఆసుపత్రిలో మంత్రి ఈటల

దేశంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. పక్క రాష్ట్రాల్లో కేసులు నమోదు అవుతున్న సమయంలో అప్రమత్తం. గతంలో 15-20 శాతం మంది హాస్పిటల్ లో చేరేవారు. ఇప్పుడు 95 శాతం మంది లక్షణాలు లేకుండా ఉంటున్నారు. గవర్నమెంట్ లక్కప్రకారం...

గుప్త నిధులన్నీ ప్రభుత్వానివే!

జనగామ జిల్లా పెంబర్తి దగ్గర పొలాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం తవ్వుతుండగా లంకె బిందె దొరికింది. అందులో బంగారముంది. అయితే- ఈ లంకె బిందెలో ఉన్నది బంగారమయినా, వజ్ర వైఢూర్యాలయినా తాజాగా...

Most Read