Tuesday, February 25, 2025
HomeTrending Newsబాబు ప్రచార రథం సీజ్

బాబు ప్రచార రథం సీజ్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూద్రోజులపాటు కుప్పంలో పర్యటించనున్నారు. అయితే బాబు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. బాబు హైదరాబాద్ నుంచి కుప్పం పర్యటనకు బయల్దేరారు.

శాంతిపురం వెళ్లాల్సిన ప్రచార రథం, సౌండ్ వాహనాలు నిలిపివేశారు.  ప్రచార రథం సీజ్ చేసి తాళం చేతులు తీసుకుని, డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని గుడిపల్లి  స్టేషన్ కు తరలించారు.

శాంతిపురం దగ్గర  పోలీసులు భారీగా మోహరించారు. మధ్యాహ్నం 2.30కు శాంతిపురం మండలం పెద్దూరుకు చంద్రబాబు చేరుకోనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్