Saturday, April 19, 2025
HomeTrending News1,082 కోట్లతో కృష్ణానదిపై ఐకానిక్ వంతెన:గడ్కరీ

1,082 కోట్లతో కృష్ణానదిపై ఐకానిక్ వంతెన:గడ్కరీ

కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై రూ.1,082.56 కోట్లతో ఈ వంతెన నిర్మించనున్నారు. దేశంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న కేబుల్‌, సస్పెన్షన్‌ ఐకానిక్‌ వంతెన ఇది.

ఈ బ్రిడ్జి  నిర్మాణం  30 నెలల్లో  పూర్తి  చేస్తామని గడ్కరీ తెలియజేశారు. ఐకానిక్‌ వంతెన నమూనా ఫోటోలు కూడా ఆయన ట్వీట్ తో జత శేశారు.  ప్రపంచంలో 2వ, దేశంలో తొలి చరిత్రాత్మక వంతెనగా నిలవనుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్