Monday, February 24, 2025
HomeTrending Newsదీపావళికి జియో 5G

దీపావళికి జియో 5G

దీపావళికి 5G అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబాని ఈ రోజు ప్రకటించారు. మొదటగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా నగరాలతో పాటు మరి కొన్ని నగరాల్లో లాంచ్ చేస్తామని వెల్లడించారు. ఆ తర్వాత పట్టణాలు, గ్రామాలకు విస్తరించి 2023 డిసెంబర్ నాటికి దేశం మొత్తాన్ని కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ముఖేష్ అంబానీ వాటాదారులకు చెప్పారు.

Jio 5G నెట్వర్క్ కోసం రెండు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ముఖేష్ అంబాని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్