Sunday, May 25, 2025

Monthly Archives: September, 2021

హైదరాబాద్ కు ఊరట విజయం

ఐపీఎల్ ఈ సీజన్లో వరుస పరాజయాలతో డీలాపడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊరట లభించింది. నేడు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్లతో విజయం సాధించింది. సన్...

పాకిస్తాన్ పై పష్టున్ ల ఆగ్రహం

ఆఫ్ఘనిస్తాన్ లో అశాంతితో సాధారణ ప్రజలు ఇరాన్, పాకిస్తాన్ దేశాలకు శరణార్ధులుగా వెళ్ళిపోతున్నారు. ఆఫ్ఘన్లో పరిణామాలు సరిహద్దు పాకిస్తాన్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాలిబాన్ లతో సహా దేశంలో ఎక్కువ జనాభా పష్టున్...

‘వరుణ్ డాక్టర్’ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

అనగనగా ఓ డాక్టర్… అతని పేరు వరుణ్. అతనికి ఓ కుటుంబం ఉంది. అయితే.. అది సొంత కుటుంబం కాదు. అందరూ కలిసి కుటుంబంలా నటిస్తూ, కిడ్నాప్ లు చేస్తుంటారు. హ్యూమన్ ట్రాఫికింగ్...

‘రిచి గాడి పెళ్లి’ పాట మళ్లీ మళ్లీ వినాలనేలా ఉంది : థమన్

కె ఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ నిర్మిస్తోన్న ‘రిచి గాడి పెళ్లి’ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని  విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలోని అనంత్ శ్రీరామ్ రాసిన “ఏమిటిది మతి లేదా.....

‘లైగర్’ లో మైక్ టైసన్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లైగర్’. ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే...

ఒక్క సంస్థ కూడా మూయడంలేదు: సురేష్

రాష్ట్రంలో ఒక్క విద్యాసంస్థను కూడా మూసివేయడంలేదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ గ్రాంట్ తో పనిచేస్తున్న ఎయిడెడ్ విద్యాసంస్థలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వం పలు...

ఇద్దరూ కలవడం ఆశ్చర్యం: సోము

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా భారత్ బంద్ లో రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకు కలవడం ఆశర్యకర విషయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. నేటి బంద్ పూర్తిగా విఫలమైందని,...

వచ్చే ఏడాది ఆగస్టులో ‘ఆది పురుష్’

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుంటే.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్...

రెండ్రోజుల్లో చెబుతాం: సిఎంకు పియూష్ హామీ

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఢిల్లీలో వరుసగా రెండోరోజు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్ గోయెల్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు...

అప్రమత్తంగా ఉండండి : సిఎం కేసిఆర్

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.  గులాబీ తుఫాన్ ప్రభావంతో...

Most Read