లోకసభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ అప్పుడే దృష్టి సారించింది. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఈ రోజు (సోమవారం) జరిగిన కాంగ్రెస్ రాజాకీయ వ్యవహారాల కమిటీ సమీవేశంలో వివిధ అంశాలపై చర్చ జరిగింది....
జనవరి 1 నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు ఉచితంగా మందులు డోర్ డెలివరీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది నుంచి ఇండెంట్ పంపితే...
నాగార్జున కథానాయకుడిగా 'నా సామిరంగ' సినిమా రూపొందింది. కొరియోగ్రఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. తన నివాసానికి వచ్చిన చంద్రబాబుకు పవన్ సాదర స్వాగతం పలికారు. దాదాపు రెండు...
రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఏదో సీజన్ విజేతగా నిలిచాడు. స్టార్ మా టివిలో ప్రసారమయ్యే ఈ షో కు హీరో కింగ్ నాగార్జున హోస్ట్ వ్యవహరించిన సంగతి తెలిసిందే....
దేశంలో 28 రాష్ట్రాలుంటే సామాజిక న్యాయం, సామాజిక ధర్మం పాటించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు...
యువ గళం ముగింపు సభ ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చేస్తోన్న...
AI in Birds: వాల్మీకి రామాయణం రాయడానికి ముందే అన్నదమ్ములయిన సంపాతి- జటాయువు పుట్టి ఉండాలి. సంపాతి- జటాయువు పెద్ద డేగజాతి పక్షులు. వాటి వేగానికి సాటిరాగల పక్షులే ఆకాలంలో ఉండేవి కావు....
కరోనా తర్వాతి కాలంలో ఆర్థికంగా రాబడి పెంచుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు పర్యాటకులను ఆకర్షించే పథకాలు చేపడుతున్నాయి. పరిమిత కాలానికి వీసా లేకుండానే ప్రవేశానికి అనుమతిస్తున్నాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాల...