Thursday, September 19, 2024
HomeTrending Newsహైద‌రాబాద్ మెట్రో స‌ర్వీసుల వేళ‌ల పెంపు

హైద‌రాబాద్ మెట్రో స‌ర్వీసుల వేళ‌ల పెంపు

హైద‌రాబాద్‌లో మెట్రో రైల్ వేళ‌ల‌ను మ‌రింత‌గా పొడిగిస్తూ శుక్రవారం ఓ కీల‌క నిర్ణయం జ‌రిగింది. ప్రస్తుతం రాత్రి 10.15 గంట‌ల వ‌ర‌కే హైద‌రాబాద్‌లో మెట్రో సేవ‌లు అందుతున్నాయి. తాజాగా ఈ స‌మ‌యాన్ని రాత్రి 11 గంట‌ల‌కు పెంచాల‌ని హైద‌రాబాద్ మెట్రో రైల్ నిర్ణయించింది. పొడిగించిన కొత్త వేళ‌లు ఈ నెల 10 నుంచి అమ‌లులోకి రానున్నాయి.

ప్రస్తుతం ఉద‌యం 6 గంట‌ల‌కే మొద‌లవుతున్న మెట్రో రైల్ సేవ‌లు రాత్రి 10.15 గంట‌ల దాకా ప్రయాణికుల‌కు అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా మెట్రో రైల్ యాజ‌మాన్యం తీసుకున్న నిర్ణయంతో రాత్రి 11 గంట‌ల దాకా మెట్రో సేవ‌లు అందనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్