Tuesday, June 17, 2025
HomeTrending Newsశ్రీవారి దర్శనానికి గ్రీన్ సిగ్నల్

శ్రీవారి దర్శనానికి గ్రీన్ సిగ్నల్

శ్రీవారి దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్పష్టత ఇచ్చింది.  ప్రభుత్వం పగటి పూట కూడా కర్ఫ్యూ విధించిన నేపధ్యంలో దర్శనాలను యధావిధిగా కొనసాగించాలని, అలిపిరి టోల్ గేట్‌లో వాహనాలను అనుమతించాలని నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత దర్శన టోకేన్లు కలిగి అలిపిరి వద్దకు చేరుకునే భక్తులను తిరుమల కొండకు చేరుకోవచ్చని టీటీడీ పేర్కొంది. భక్తులు ఆందోళనకు గురికావొద్దని టీటీడీ భరోసా ఇచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్