Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్Korea Open: సాత్విక్-చిరాగ్ జోడీ మాత్రమే...

Korea Open: సాత్విక్-చిరాగ్ జోడీ మాత్రమే…

కొరియా ఓపెన్ లో  ఇండియా తరపున సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ జోడీ మాత్రమే బరిలో మిగిలారు. నేడు జరిగిన పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ లో ఈ ద్వయం… చైనా జోడీ హె జి టింగ్- జు హావో డాంగ్ పై 21-17;21-15 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ లో అడుగు పెట్టారు.

పురుషుల సింగిల్స్ లో ప్రణయ్ ; ప్రియాన్షు రాజావత్… వ్ మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీచంద్ – త్రేసా జాలీ…. మిక్స్డ్ డబుల్స్ లో రోహన్ కపూర్, సిక్కీ రెడ్డి జోడీ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.

ఇక ఈ టోర్నీలో భారత్ ఆశలన్నీ సాత్విక్- చిరాగ్ జోడీ మీదే ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్