Thursday, March 28, 2024
HomeTrending Newsకార్పొరేషన్ గా అమరావతి

కార్పొరేషన్ గా అమరావతి

Amaravathi Corporation: అమరావతిని నగరపాలక సంస్థ కార్పొరేషన్ గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అమరావతి ప్రాంతంలోని 19 గ్రామాలతో ఈ కార్పొరేషన్  ఏర్పాటు చేశారు.  ఈ మేరకు ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని అధికారులకు ఆదేశించారు.

అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ గా మార్చనుంది. రాజధానిలోని 19 గ్రామాలను ఈ కార్పొరేషన్ లో చేర్చనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను సేకరించాలని ఉత్తర్వుల్లో అధికారులను ఆదేశించారు.

Also Read : పది వేల కోట్లతో అమరావతి అభివృద్ధి: సోము

RELATED ARTICLES

Most Popular

న్యూస్