Wednesday, October 2, 2024
Homeసినిమా

‘ఆధారం’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుని మొదటి సారి హీరోగా ‘కేటుగాడు’ ద్వారా పరిచయం చేసిన నిర్మాత శ్రీ వల్లూరిపల్లి వెంకట్రావు  వారసురాలు చిరంజీవి సితార వెల్లూరిపల్లి సమర్పణలో శ్రీ వెంకట లక్ష్మి క్రియేషన్స్...

నిజాయితీ గెలిచింది : నట్టికుమార్

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్ల టికెట్ రేట్లను నిర్ణయిస్తూ తీసుకుని వచ్చిన జీవో 35 అమలు అంశంపై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ వేసిన పిటిషన్ కు అనుకూలంగా...

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వ్రాప్ అప్ పార్టీ

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా న‌టించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ .  మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ...

ప్ర‌భాస్ 25వ చిత్రం ప్రకటనకు ముహ‌ర్తం ఖ‌రారు

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం రాథేశ్యామ్. ప్ర‌భాస్ - పూజా హేగ్డే జంట‌గా న‌టిస్తున్న ఈ భారీ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సంక్రాంతి...

యువత చూడాల్సిన సినిమా ‘రిపబ్లిక్’ : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

సాయితేజ్ హీరోగా దేవ్‌ కట్టా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘రిప‌బ్లిక్‌’  అక్టోబ‌ర్ 1న విడుద‌లై సూప‌ర్‌హిట్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. అలాగే ఈ సినిమాకు సినీ, రాజ‌కీయ వ‌ర్గాల నుండి విశేష...

సాయితేజ్‌ కు ప‌వ‌న్, త్రివిక్ర‌మ్‌ శుభాకాంక్షలు

సాయితేజ్ హీరోగా దేవ కట్టా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘రిప‌బ్లిక్‌’. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకం పై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ బ్యాక్‌డ్రాప్‌గా రూపొందిన ఈ...

శ్రీనివాస్ జొన్నలగడ్డ చిత్రం ‘ఆటో రజిని’ ప్రారంభం.

శ్రీనివాస్ జొన్నలగడ్డ ఫిలిమ్స్, శ్రీ మహాలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతి సేన్ గుప్తా జంటగా శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకత్వంలో సావిత్రి. జె నిర్మిస్తున్న చిత్రం ‘ఆటో రజిని’. ఈ...

దేశం కోసం ఆలోచించే కుర్రాడి కథ : వైష్ణ‌వ్ తేజ్

వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ జంటగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కొండపొలం’ అక్టోబర్ 8న విడుదల కాబోతోంది. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ను కర్నూలులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో...

సెన్సార్ కార్యక్రమాల్లో ‘1948-అఖండ భారత్’

ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం ‘1948-అఖండ భారత్’. అన్ని భారతీయ, ముఖ్య అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. గాంధీ జయంతి సందర్బంగా ఈ చిత్రం...

సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు- ఐదుగురు హీరోలు

తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈసారి సంక్రాంతి రంజుగా ఉండబోతోంది. నాలుగు పెద్ద సినిమాలతో ఐదుగురు పెద్ద హీరోలు బరిలో దిగితున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాన్, మహేష్ బాబు, ప్రభాస్ సినిమాల విడుదల తేదీలు...

Most Read