Saturday, September 21, 2024
Homeఅంతర్జాతీయం

భద్రతామండలి సూచనలు ఆఫ్ఘన్లో బేఖాతర్

అఫ్గానిస్తాన్ మహిళలు, దశాబ్దాల తర్వాత ముఖానికి ముసుగు ధరించాలానే నిర్భందాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తప్పుపట్టింది. తాలిబన్లు మహిళల హక్కులు కాపాడాలని సూచించింది. విద్య, వైద్యం, హక్కుల విషయంలో మహిళల పట్ల తాలిబన్లు...

పాక్ ప్రభుత్వానికి ఇమ్రాన్ హెచ్చరిక

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తలపెట్టిన ‘అజాది మార్చ్’ రాజధాని ఇస్లామాబాద్ కు ఈ రోజు (గురువారం) చేరుకుంది. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్వరంతో మాట్లాడారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి...

టెక్సాస్ స్కూల్ లో కాల్పులు..21 మంది మృతి

అమెరికా టెక్సాస్ లోని ఓ ఎలిమెంటరీ స్కూల్ లో 18ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 19 మంది చిన్నారులతో సహా ముగ్గురు స్కూల్ సిబ్బంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన...

సవాళ్ళు ఎదుర్కునేందుకు భారత్ సిద్దం – మోడీ

కరోనాతో సహా ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కునేందుకు ఇండియా సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్వాడ్‌ వేదికగా జపాన్లో ప్రకటించారు. చైనా అంశమే అజెండాగా సాగిన క్వాడ్‌ సమావేశంలో ప్రధానమంత్రి మోడీ...

టోక్యోలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు సోమవారం జపాన్ రాజధాని టోక్యో నగరానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రవాసభారతీయులు బ్రహ్మరథం పట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వచ్చిన నరేంద్ర మోదీకి ఘన స్వాగతం...

రష్యా – యూరోప్ యుద్ధంగా మారే ప్రమాదం

రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత జటిలం అవుతోంది. రెండు దేశాల మధ్య సంధి కుదర్చాల్సిన పాశ్చాత్య దేశాలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా రష్యాతో సమర్థంగా పోరాడటంలో ఉక్రెయిన్‌కు తోడ్పాటు అందించే ఉద్దేశంతో ఆర్థిక...

ఉత్తరకొరియాను చుట్టుముట్టిన కరోనా

ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతున్నాయి. దీంతో కిమ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆంక్షలను కఠినతరం చేసింది. వారం రోజుల కిందట అక్కడ తొలి కోవిడ్...

శ్రీలంక చరిత్రలోనే గడ్డు రోజులు

శ్రీలంక ద్వీప దేశ స్వతంత్ర చరిత్రలో అత్యంత అధ్వాన్నమైన ఆర్థిక ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ఆహార ప‌ద‌ర్థాల నుంచి వంట గ్యాస్ వరకు ప్రతి దానికీ కొరత ఉంది. దీంతో ఆసియాలో సంపన్న దేశాల్లో...

చిరిగిన బూట్లు- లక్షల్లో రేట్లు

మా చిన్నతనంలో జీన్స్ అనే వస్త్ర రాజం గురించి హైస్కూల్ దాకా తెలీదు. ఢిల్లీలో ఉన్న కజిన్స్ వచ్చినప్పుడు జీన్స్, కార్డ్ రౌయ్ గురించి తెలిసింది. ఆపైన ఒకటో రెండో కొనుక్కుని ఏళ్లపాటు...

జమైకా సందర్శించిన మొదటి భారత రాష్ట్రపతి

భారత- జమైకా ల మధ్య సమాచార, సాంకేతిక, ఫార్మ, విద్య, పర్యాటకం, క్రీడా రంగాల్లో కలిసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని భారత రాష్ట్రపతి రామ్ నాతో కోవింద్ అభిప్రాయపడ్డారు. జమైకా గవర్నర్...

Most Read