పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్ అరెస్టు ఆదివారం తృటిలో తప్పింది. ఈ నెల ఏడు లోపు కోర్టుకు ఇమ్రాన్ ఖాన్ హజరవుతారని అతని న్యాయబృందం ఇచ్చిన హామీతో ఇస్లామాబాద్...
చందమామ రావే అని మనమంటున్నా… భూమి నుంచి చంద్రుడు ఏటా 3.8 సెంటిమీటర్ల దూరం జరుగుతున్నట్టు యూఎస్లోని నేషనల్ రేడియో అస్ట్రానమీ అబ్జర్వేషన్ పరిశోధకులు గుర్తించారు.
1969లో అపోలో మిషన్ ద్వారా చంద్రునిపై ఏర్పాటు...
బంగ్లాదేశ్కు చెందిన సలామ్ఎయిర్ ఓవీ406 విమానం 200 మంది ప్రయాణికులతో బంగ్లాలోని చిట్టగాండ్ నుంచి ఒమన్ రాజధాని మస్కట్ వెళ్తున్నది. విమానంలోని కార్గో ఏరియాలో పొగలు రావడాన్ని పైలట్ గుర్తించాడు. వెంటనే ఎయిర్...
ఆస్ట్రేలియాలో ఓ భారతీయుడిని అక్కడి పోలీసులు కాల్చి చంపారు. తమిళనాడుకు చెందిన మహమ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ (32).. బ్రిడ్జింగ్ వీసాపై ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. మహమ్మద్.. సిడ్నీ రైల్వే స్టేషన్లో ఓ క్లీనర్ను...
యూరోప్ లోని గ్రీస్ దేశంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న సంఘటనలో ఇప్పటి వరకు 26 మంది దుర్మరణం చెందగా. 85 మందికిపైగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక...
మధ్య ఆసియా దేశాలను భూకంపాలు వనికిస్తున్నాయి. ఇటీవలి తుర్కియే భూకంపం మిగిల్చిన విషాదం మరచిపోక ముందే తాజాగా అఫ్గానిస్థాన్, తజకిస్థాన్లో గంటన్నర వ్యవధిలో వరుస భూకంపాలు వచ్చాయి. మంగళవారం తెల్లవారుజామున 4.05 గంటల...
పాకిస్తాన్ లో ఆర్ధిక సంక్షోభం అన్ని రంగాలను కమ్ముకుంటోంది. ఆర్థిక సమస్యలతో విలవిలలాడుతున్న పాకిస్థాన్లో ఇప్పుడు ఔషధాల కొరత నెలకొన్నది. మందులు దొరక్క.. వైద్యులు శస్త్రచికిత్సలను సైతం నిలిపివేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో...
ఇరాన్ కొత్త తరహా క్రూయిజ్ మిస్సైల్ అభివృద్ధి చేసింది. సుమారు 1650 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను పావే మిస్సైల్ చేధించగలదు. ఈ విషయాన్ని ఆ దేశ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ తెలిపారు....
ఇండియన్ – అమెరికన్ అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అమెరికా తరఫున ప్రతిపాదిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ గురువారం ప్రకటించారు. ఒకవేళ అజయ్ బంగాను అధ్యక్షుడిగా ప్రపంచ బ్యాంకు...