మధ్యదార సముద్ర తీరంలోని ఆఫ్రికా దేశం మొరాకోలో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి 11.11 గంటలకు మొరాకోలోని మర్రకేష్ ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా...
ఇస్లామిక్ ఉగ్రవాదులు మాలిలో ఘాతుకానికి పాల్పడ్డారు. అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. ఆ దేశ సైనిక స్థావరంతో పాటు ప్రయాణికులతో వెళ్తున్న పడవపై అల్ ఖైదా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉత్తర మాలిలో...
పాకిస్తాన్ - ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాక్ సైనికులు...తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ కు చెందిన వర్గాల మధ్య కాల్పులు సాగుతున్నాయి. ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలోని చిత్రాల్ ప్రాంతంలో జరుగుతున్న ఈ పోరులో పాకిస్థాన్...
భారీ భూకంపంతో చిలీ వణికిపోయింది. బుధవారం రాత్రి 10.48 గంటలకు (స్థానిక కాలమాణం ప్రకారం) ఉత్తర చిలీలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదయింది. భూకంప కేంద్రం...
భారత దేశంతో ఉన్న విబేధాలను పక్కనపెట్టి ఢిల్లీలో జరగబోయే జీ20 సమావేశాల్లో తమ సమస్యలను పరిష్కరించుకోవాలని చైనాను అమెరికా కోరింది. సమావేశాల్లో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని అగ్రరాజ్యం చైనాకు సూచించింది. ఆ దేశ...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్కు కోవిడ్ సోకింది. కోవిడ్ పరీక్షలో ఆమె పాజిటివ్గా తేలారు. అధ్యక్షుడు బైడెన్కు మాత్రం పరీక్షలో నెగటివ్ వచ్చినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. 72 ఏళ్ల...
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్లు మళ్లీ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఎరిస్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్ కేసులు భారత్తో పాటు పలుదేశాల్లోనూ నమోదయ్యాయి. ఈ క్రమంలోనే మరో...
అమెరికా పోలీసులు నల్లజాతి గర్భిణీ మహిళపై కాల్పులు జరిపి చంపారు. పోలీసుల బాడీ కెమెరాలో ఈ సంఘటన రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కారులో ఉన్న...
పొరుగు దేశం పాకిస్థాన్ గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అనిశ్చితితో పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి లేక,...