Saturday, September 21, 2024
Homeఅంతర్జాతీయం

American Teachers: అమెరికాలో మహిళా టీచర్ల అసాంఘీక చర్యలు

అమెరికా ! అదొక అద్భుత ప్రపంచం కింద లెక్క. అక్కడి రూల్స్ అక్కడివి. పిల్లాడిని / అమ్మాయిని ఏమైనా అంటే " వారు వెంటనే 911 కు ఫోన్ చేసి పోలీస్ ల...

Alabama: అమెరికా అల‌బామాలో కాల్పుల మోత

అమెరికాలోని అల‌బామా రాష్ట్రంలో బ‌ర్త్‌డే పార్టీలో కాల్పుల మోత మోగింది. కొంద‌రు దుండుగులు జ‌రిపిన కాల్పుల్లో న‌లుగురు వ్య‌క్తులు మ‌ర‌ణించారు. ప‌లువురికి గాయాల‌య్యాయ‌ని తెలుస్తున్న‌ది. ఈ స‌మాచారం తెలియ‌గానే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న...

Japan PM: జ‌పాన్ ప్ర‌ధానికి తప్పిన పెను ప్ర‌మాదం

జ‌పాన్ లో ప్రధానుల మీద వరుస దాడులు సంచలనం రేపుతున్నాయి. గ‌త ఏడాది జూలై 22వ తేదీన మాజీ ప్ర‌ధాని షింజో అబేను తుపాకీతో ఓ వ్య‌క్తి కాల్చి చంపిన విష‌యం తెలిసిందే....

Dimmitt: అమెరికాలో అగ్ని ప్రమాదం..18 వేల గోవులు మృతి

అమెరికాలోని ఓ డెయిరీ ఫామ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 18 వేల గోవులు ఆహుతయ్యాయి. టెక్సాస్‌ రాష్ట్రంలోని డిమ్మిట్‌లో గల సౌత్‌ ఫోర్క్‌ డెయిరీ ఫామ్‌లో ఈ నెల 10న రాత్రి ఈ...

Indonesia: ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.37 గంటలకు మలుకు ప్రావిన్స్‌లోని తనింబర్ దీవుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే...

Junta:మయన్మార్ లో జుంట పాలకుల దురాగతం

మయన్మార్‌లో సైన్యం దారుణానికి ఒడిగట్టింది. సొంత పౌరులపై వైమానిక దాడికి పాల్పడింది. బాంబుల వర్షం కురిపించడంతో వంద మందికి పైగా చనిపోయారు. వారిపై దాడి చేసింది తామేనని మయన్మార్‌ జుంట పాలకులు ధృవీకరించారు.నిన్న...

Balochistan: బలూచిస్తాన్‌ పేలుడు… నలుగురు మృతి

పోలీసులే లక్ష్యంగా పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు సహా నలుగురు దుర్మరణం చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్తాన్‌ రాజధాని క్వెట్టాలోని షహ్రా ఈ...

Taiwan Strait: తైవాన్ జలసంధిలో యుద్ధ మేఘాలు

చైనా దుందుడుకు చర్యలతో తైవాన్ జలసంధిలో యుద్ధ మేఘాలు క‌మ్ముకున్నాయి. తైవాన్ వాయు క్షేత్రాన్ని ఈ రోజు చైనా యుద్ధ విమానాలు క‌మ్మేశాయి. డ‌జ‌న్ల కొద్ది విమానాలు.. తైవాన్‌ను విమానాల‌తో చుట్టుముట్టాయి. మిస్సైళ్ల‌ను...

Saudi Arabia: సౌదిలో రోడ్డు ప్రమాదం..ఐదుగురు భారతీయుల మృతి

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయులు దుర్మరణం చెందారు. హైదరాబాద్‌ విద్యానగర్‌కు చెందిన అహ్మద్‌ అబ్దుల్‌ రషీద్‌, అతడి భార్య ఖాన్స, మూడేండ్ల కూతురు మరియంతో పాటు రాజస్థాన్‌కు...

Dubai Court: భారత ఇంజనీర్ కు దుబాయ్ లో భారీ పరిహారం

యూఏఈ సుప్రీం కోర్టు 2019 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. దుబాయ్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ భారతీయుడికి రూ.11 కోట్లు పరిహారం కింద చెల్లించాలంటూ ఇన్సూరెన్స్‌...

Most Read