Sunday, September 22, 2024
Homeఅంతర్జాతీయం

ఉజ్బెకిస్తాన్ సదస్సులో భారత ప్రాధాన్యాలపై సర్వత్ర ఆసక్తి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్బెకిస్తాన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఉజ్బెకిస్థాన్‌లోని స‌మ‌ర్‌ఖండ్‌లో షాంఘై కో-ఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ (ఎస్సీవో) స‌ద‌స్సు సెప్టెంబ‌ర్ 15,16 తేదీల్లో జ‌రుగ‌నున్న‌ది. ఈ స‌ద‌స్సుకు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ హాజ‌రు కానున్నారు....

పాక్ వరద బాధిత ప్రాంతాల్లో హిందువుల కష్టాలు

పాకిస్తాన్ లో వరదలు, వర్షాలతో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అంతర్జాతీయ సాయం అందకపోతే పునరావాస చర్యలు చేపట్టడం పాక్ ప్రభుత్వంతో అయ్యే పని కాదు. ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్లో...

తాలిబాన్ల ఏలుబడిలో ఆఫ్ఘన్లో దుర్భిక్షం

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టాక ప్రజల జీవన ప్రమాణాలు అంతకంతకు దిగజారుతున్నాయి. దేశంలో దుర్భిక్షం తాండవిస్తోంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు ఆ దేశం నుంచి బిచానా ఎత్తేశాయి. దీంతో ప్రజలు...

వలస కార్మికుల హక్కులపై ఖతార్ లో కార్యాచరణ

ఖతార్ రాజధాని దోహాలో సెప్టెంబర్ 13-15 తేదీలలో మూడు రోజుల పాటు అంతర్జాతీయ వలసలు, కార్మికుల స్థితిగతులపై ప్రపంచ దేశాలు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నాయి.  కార్మికులను పంపించే, స్వీకరించే దేశాల ప్రతినిధులు ఈ...

ఇయర్ మఫ్ లతో ప్రత్యేక గుర్తింపు

Chester Greenwood : ఓ విద్యార్థి వార్షిక పరీక్షలో అన్ని సబ్జెక్టులలో ఫెయిలయ్యాడు. దాంతో అతనిని ప్రధానోపాధ్యాయుడి వద్దకు పంపారు. అతనిని చూడటంతోనే ప్రధానోపాధ్యాయుడికి తెగ కోపం వచ్చింది. "ఈ స్కూల్లో పదేళ్ళుగా...

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 మృతి

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 కన్నుమూశారు. ఆమె వయసు 96 ఏళ్లు. బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగి ఆమె చరిత్ర సృష్టించారు.  76 ఏళ్లుగా బ్రిటన్‌కు రాణిగా కొనసాగుతున్నారు. 2015...

వరద సాయం పేరుతో హిందూ బాలికపై గ్యాంగ్ రేప్

పాకిస్థాన్  దేశంలో మరో దారుణం  వెలుగుచూసింది. ఉచితంగా రేషన్ ఇస్తామని ఆశపెట్టి  ఓ హిందూ మైనర్ బాలికను  నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి మత్తుమందు ఇచ్చి ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన...

భారత్ – బంగ్లాదేశ్ మధ్య ఏడు ఒప్పందాలు

బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా భారత పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. మంగళవారం రాష్ట్రపతి భవన్‌‌కు చేరుకున్న షేక్‌ హసీనాకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. భారత ప్రధానితో...

బ్రిటన్‌ కొత్త ప్రధానిగా లిజ్‌ ట్రస్‌

బ్రిటన్‌ ప్రధాని ఎంపికలో ఉత్కంఠకు తెరపడింది. బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా తర్వాత కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారో తేలిపోయింది. సోమవారం వెల్లడైన తుది ఫలితాల్లో కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా, ప్రధానిగా లిజ్‌...

ఆఫ్ఘన్లో రష్యా ఎంబసీ వద్ద ఆత్మాహుతి దాడి

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ లో ఈ రోజు భారీ బాంబు పెల్లుడు సంభవించింది. కాబుల్ లోని రష్యా రాయాబార కార్యాలయ గేటు వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడులో ఇద్దరు రష్యా రాయబార...

Most Read