Friday, September 20, 2024
Homeజాతీయం

పంజాబ్ సిఎం రాజీనామా

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు అమరిందర్ సింగ్ ప్రకటించారు. రాజ్ భవన్ లో గవర్నర్ బన్వరి లాల్ పురోహిత్ ను కలిసి...

హిమాచల్ ప్రదేశ్ లో కుంభవృష్టి

హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపి లేని వర్షాలకు సట్లేజ్ నది ఉదృతంగా ప్రవహిస్తుంటే, కొండ చరియలు విరిగిపడి రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నూర్ జిల్లా చౌర...

ఇండోర్, సిలిగురిల్లో విష జ్వరాలు  

డెంగ్యు జ్వరాలతో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగర ఆస్పత్రులు నిండిపోయాయి. ఒక్కరోజే 22 కేసులు రావటంతో ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది. ఇప్పటి వరకు కేవలం ఇండోర్ నగరంలోనే 225 కేసులు నమోదయ్యాయి. ఇందులో...

రెండు కోట్ల మందికి టీకా పంపిణి

దేశంలో ఈ రోజు సాయంత్రం వరకు రెండు కోట్ల మందికి టీకా పంపిణి పూర్తి అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మండవియ వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్లు, ఆరోగ్య...

లక్నోలో జీఎస్టీ మండలి సమావేశం

జీఎస్టీ మండలి 45వ సమావేశం ప్రారంభమయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతున్న ఈ సమావేశానికి దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. కరోనా పరిస్థితుల...

తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయస్థానాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ సిజే అరూప్ కుమార్ గోస్వామి ఛత్తీస్ గఢ్ కు బదిలీ కాగా ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తి...

రేపటి నుంచి చార్ ధాం యాత్ర

చార్ ధాం యాత్రకు రేపటి నుంచి అనుమతిస్తున్నట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. చార్ ధాం యాత్రకు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉత్తరఖండ్ ప్రభుత్వం యాత్రికుల...

నేటి నుంచి సంసద్ టీవీ

1921 సెప్టెంబర్ 15న సిమ్లాలో నిర్వహించిన మొదటి "ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్" జరిగి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ రోజు 81వ "ఆల్ ఇండియా అసెంబ్లీ  స్పీకర్లు మరియు...

దీదీని అనర్హురాలిగా ప్రకటించాలి – బిజెపి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నామినేషన్ దాఖలు చేసేటపుడు అనేక విషయాలు వెల్లడించలేదని బిజెపి అభ్యర్థి ప్రియాంక తిబ్రేవాల్ ఆరోపించారు. మమత బెనర్జీ మీద పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు...

కేంద్రంతో కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్ల భేటీ

న్యూ ఢిల్లీ లో కేంద్ర జల్‌శక్తి శాఖ అదనపు కార్యదర్శితో కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు భేటీ అయ్యారు. రెండు బోర్డుల ఛైర్మన్లు చంద్రశేఖర్‌ అయ్యర్, ఎం.పి.సింగ్‌ భేటీకి హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో...

Most Read