Friday, September 20, 2024
Homeజాతీయం

Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తీవ్రపీడనంగా మారింది.ఈ రోజు (బుధవారం) వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌దాస్‌ చెప్పారు. వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర...

INDIA Alliance: ఇండియా కూటమిపై ప్రధాని తీవ్ర విమర్శలు

పార్లమెంట్‌లో విపక్షాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతిపక్షాలను ఎప్పుడూ చూడలేదన్నారు ప్రధాని. దిశ దశ లేని ప్రతిపక్షాలను ఇప్పటివరకు చూడలేదన్నారు. ఇక విపక్ష కూటమి పేరుపై...

Meghalaya: మేఘాలయాలో రాజధాని కోసం నిరసనలు

మణిపూర్ లో అగ్గి రాజుకుని అల్లకల్లోలంగా మారింది. గిరిజన తెగల మధ్య వైషమ్యాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు అదే రీతిగా మేఘాలయలో మొదలయ్యాయి. కాశీ, గారో కొండ ప్రాంతాలతో జరిగిన ఒప్పందం అమలు...

Parliament: మ‌ణిపూర్‌ పై పార్ల‌మెంట్ లో ప్రకంపనలు

మ‌ణిపూర్‌లో జ‌రిగిన హింసాకాండ‌పై ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోడీ పార్ల‌మెంట్‌లో ప్ర‌క‌ట‌న చేయాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టాయి. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లోనూ ప్ర‌ధాని మోదీ...

Rain Alert: ఢిల్లీకి మళ్ళీ ముప్పు…అహ్మదాబాద్ విమానాశ్రయంలోకి వరద

జూలై 25 వరకు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఢిల్లీకి మరింత వరద ముప్పు పొంచి...

Manipur: మణిపూర్ లో వెలుగు చూస్తున్న అమానుష ఘటనలు

మణిపూర్‌లో మూడు నెలలుగా హింసాత్మక ఘటనలు, ఆందోళనల మాటున జరిగిన అమానుష ఘటనలు, దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌...

Defamation: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ ఆగస్టు 4కు వాయిదా

సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. 2019 ఎన్నికల్లో కర్నాటకలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో మోడీ ఇంటి పేరున్న వారంతా దొంగలేనంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం...

Parliament: మణిపూర్ పై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాల డిమాండ్

మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ, హింసాత్మక పరిస్థితులపై లోక్ సభలో విపక్షాలు చర్చకు పట్టాయి. సభ ప్రారంభమైన వెంటనే మణిపూర్ అంశం చర్చకు చేపట్టాలని స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్న విపక్ష పార్టీల...

Jaipur: వేకువ జామునే జైపూర్ లో వరుస భూకంపాలు

రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరాన్ని వరుస భూకంపాలు కుదిపేశాయి. ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. అరగంట వ్యవధిలోనే మూడు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర...

Parliament: పార్లమెంటును కుదిపేసిన.. మణిపూర్ మారణహోమం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన మొదటి రోజే మణిపూర్ మారణహోమంపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి....

Most Read