Sunday, September 22, 2024
Homeజాతీయం

రాష్ట్రపతితో సోనియాగాంధీ భేటి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు కలిశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది. ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత సోనియా గాంధీ ఆమెను...

సుప్రీంకు చేరిన బిల్కిస్ నిందితుల విడుదల వ్యవహారం

గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది అపర్ణ భట్  దాఖలు చేసిన పిటిషన్...

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలుగు ఐఏఎస్ ?

ఢిల్లీ లిక్కర్ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  ఢిల్లీ మద్యం కుంభకోణం మాఫియాతో కుమ్మక్కై అక్రమంగా కోట్ల రూపాయలు వెనకేసుకున్నారన్న కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది....

కాంగ్రెస్ సారధ్యంపై తేల్చని రాహుల్…నేతల్లో టెన్షన్

కాంగ్రెస్ అధ్యక్ష పదవి వ్యవహారం ఆ పార్టీ శ్రేణుల్ని, నాయకుల్ని కలవరపరుస్తోంది. పార్టీ సారథ్య బాధ్యతలు చెప్పటేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, రాహుల్ గాంధీ ఇప్పటి వరకు తన వైఖరిని స్పష్టం చేయలేదు....

ఉత్తర కోస్తా, ఒరిస్సాలో భారీ వర్షాలు

నిన్నటి తీవ్ర వాయుగుండం..పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ జార్ఖండ్ ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా మీదుగా కేంద్రీకృతమైంది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ మీదుగా...

ఉత్తరప్రదేశ్ లో భూకంపం

ఉత్తరప్రదేశ్‌లో ఈ రోజు (శనివారం) తెల్లవారు జామున 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. లక్నోకు ఉత్తర-ఈశాన్యంగా 139 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 1.12 గంటలకు ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ...

ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంట్లో సిబిఐ సోదాలు

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంట్లో ఈ రోజు (శుక్రవారం) ఉదయం సీబీఐ దాడులు చేసింది. గత కొద్ది రోజులుగా ఉచిత పథకాల విషయంలో ఆప్ అధినేత అర్వింద్...

కన్నడ బరిలోకి ఒంటరిగానే కాంగ్రెస్

కర్నాటకలో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సమరానికి సన్నద్ధం అవుతున్నాయి. ఈ దఫా పూర్తి స్థాయి మెజారిటీ సాధించాలనే దిశగా కర్ణాటక కాంగ్రెస్ సమయాత్తమవుతోంది. ఇందులో భాగంగా...

5జి వేలం అట్టర్ ప్లాప్

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 5జి స్పెక్ట్రం వేలం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.బిడ్డింగ్‌ విలువ కనీస అంచనాలను చేరలేకపోయింది.వరుసగా ఏడు రోజుల పాటు సాగిన వేలంలో రూ.1,50,173 కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలైనట్లు...

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తమ పార్టీకి పునర్ వైభవం తీసుకువచ్చే పనిలో పడ్డారు. ప్రజలను నేరుగా కలిసేందుకు సమాయత్తం అవుతున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. భారత్...

Most Read