Sunday, September 22, 2024
Homeజాతీయం

పెరంబదూర్‌లో రాజీవ్ గాంధీకి రాహుల్ నివాళి

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో యాత్ర ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. కన్యాకుమారి నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ఈ యాత్రను...

ప్రధానమంత్రి రేసులో లేను – నితీష్ కుమార్

రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీలో ఉన్నారంటూ వస్తున్న వార్తల్ని జెడి(యు) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఖండించారు. తాను ప్రధానమంత్రి రేసులో లేనని ఈ రోజు స్పష్టం చేశారు. ఢిల్లీ...

విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత సోరెన్

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గారు. ఇవాళ అసెంబ్లీలో ఆయ‌న త‌న మెజారిటీ నిరూపించుకున్నారు. సోరెన్‌కు అనుకూలంగా 48 మంది ఓటేశారు. బలనిరూపణ కోసం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ మొదలైన...

అత్యుత్తమ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్

మన దేశంలోని అత్యుత్తమ తత్వవేత్తలలో ఒకరిగా తనకంటూ విశిష్ట గుర్తింపు పొందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి ముఖ్యంగా విద్యార్థులు తెలుసుకోవలసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు..... 1888 సెప్టెంబర్ 5న ఆయన తిరుత్తణిలో సర్వేపల్లి...

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం...

నన్ను గెలవాలంటే దేవుడే దిగిరావాలి!!

నాతో పాటు వివేకానందా కాలేజీలో డిగ్రీ (ఎకనామిక్స్) చదివినతనే సుకీ శివం. అనంతరం అతను లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలోనూ డిగ్రీ పొందారు. కానీ అతని గురించి చెప్పుకోవలసిన అంశమేమిటంటే ఎక్కడా ఎటువంటి...

అండమాన్ దీవులలో వరుస భూకంపాలు

అండమాన్ నికోబార్ దీవులలో వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గ‌త 24 గంట‌ల్లో రెండుసార్లు భూప్రకంపనలు సంభవించాయి. తాజాగా ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున మరోసారి భూకంపం సంభ‌వించడంతో ప్రజలు  భయాందోళనకు...

అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం

హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం....

మణిపూర్లో జేడీయూకు ఎదురు దెబ్బ

మణిపూర్‌లోని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చెందిన జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు శుక్రవారం అధికార బిజెపిలో చేరారు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. మూడింట...

తీస్తా సెతల్వాద్ కు మధ్యంతర బెయిల్

సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్​కు సుప్రీం కోర్టు ఈ రోజు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించేందుకు తప్పుడు ఆధారాలు రూపొందించారన్న ఆరోపణలపై జూన్ 25న అరెస్టయ్యారు. ...

Most Read