Sunday, September 22, 2024
Homeజాతీయం

అబార్షన్లపై సుప్రింకోర్టు సంచలన తీర్పు

అబార్ష‌న్ల విష‌యంలో సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌తీ మ‌హిళ‌కు అబార్ష‌న్‌ను ఎంచుకునే హ‌క్కు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కేసులో తీర్పును వెలువరించే సమయంలో గురువారం...

త్రివిధ దళాల అధిపతిగా…లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్

Anil Chauhan : భారత త్రివిధ దళాల అధిపతిగా.. లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. భారత తొలి సిడి ఎస్ బిపిన్ రావత్.. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన 9 నెలల...

ఇసిస్ తో పాపులర్ ఫ్రంట్ కు లింకులు

Popular Front Journey : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ 2006లో ఏర్పాటయింది. మొదట కేరళలో ప్రారంభమై.. ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఆ తర్వాత దేశమంతటా విస్తరించింది. దీని ప్రధాన కార్యాలయం...

పాపులర్‌ ఫ్రంట్‌ పై ఐదేళ్ళపాటు నిషేధం

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాపై (PFI) కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎఫ్‌ఐపై ఐదేండ్లపాటు నిషేధం విధించింది. పీఎఫ్‌ఐతోపాటు దాని అనుబంధ సంస్థలను కూడా...

ఆరు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ సానుభూతిపరుల అరెస్ట్

పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియాకు చెందిన కార్యాలయాలు, సానుభూతిపరుల నివాసాలలో దేశవ్యాప్తంగా ఎన్.ఐ.ఏ బృందాలు ఈ రోజు మళ్ళీ తనిఖీలు చేపట్టాయి. ఆరు రాష్ట్రాల్లో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. కేంద్ర దర్యాప్తు...

టీ కొట్లో పుస్తకపఠనం

తమిళనాడులోని శివగంగలో అదొక పాత పుస్తకాల దుకాణం. అక్కడ హెర్బల్ టీ తాగుతూ ఎంచక్కా ఉచితంగా పుస్తకం చదువుకునే ఏర్పాటు చేశారు కొట్టు యజమాని. ఆయన పేరు మురుగన్. ఈయన స్వస్థలం శివగంగై...

అశోక్ గహ్లోత్ ను దారిలోకి తెస్తున్న అధిష్టానం

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఆ పార్టీలో కొత్త వివాదానికి దారితీస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి జైపూర్, ఢిల్లీలలో కాంగ్రెస్ నేతలు రాజస్తాన్ వివాదాన్ని చక్కదిద్దేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అశోక్ గహ్లోత్ పార్టీ...

గులాం న‌బీ ఆజాద్ కొత్త పార్టీ

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ జ‌మ్ము క‌శ్మీర్‌లో డెమొక్ర‌టిక్ ఆజాద్ పార్టీ పేరుతో ఈ రోజు (సోమ‌వారం) నూత‌న పార్టీని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్‌తో తెగ‌దెంపులు చేసుకున్న...

ఆధార్ నమోదుకు అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన

ప్రస్తుతం దేశ ప్రజల గుర్తింపు విషయంలో ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఆధార్ లేకపోతే గుర్తింపు లేనట్టుగానే భావిస్తున్నారు. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 13 ఏళ్ల కిందట ఈ...

భారత్ జోడో యాత్రకు సోనియా, ప్రియాంక

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర ఈ రోజు (శనివారం) పునఃప్రారంభమైంది. శుక్రవారం విరామం తీసుకున్న తర్వాత శనివారం ఉదయం ‘భారత్ జోడో యాత్ర’ ను ఆయన ప్రారంభించారు. ఈ యాత్ర కర్ణాటకలో...

Most Read