Friday, September 20, 2024
Homeజాతీయం

తమిళ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం

తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ అరంగేట్రం చేసింది. ప్రముఖ కోలీవుడ్ హీరో విజయ్ పార్టీ అధ్యక్షుడుగా తమిళగ వెట్రి కజగం పార్టీ ప్రజల్లోకి రానుంది. ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ...

జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ రాజీనామా

జార్ఖండ్ లో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు కొలిక్కి వచ్చాయి. ముఖ్యమంత్రి హేమంత సోరెన్ తన పదవికి రాజీమానా చేశారు. బుధవారం రాష్ట్ర గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. భూ...

జ్ఞానవాపి కేసులో కీలక మలుపు

అయోధ్య వివాదం సద్దుమణిగి...దేశ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో వారణాసి జ్ఞానవాపి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మసీదు ప్రాంగణంలో పూజలు చేసేందుకు వారణాసి కోర్టు బుధవారం అనుమతి ఇచ్చింది. దీంతో...

దండకారణ్యంలో భూమ్ కాల్ దివస్

దేశంలో మావోయిస్ట్ ఉద్యమం సద్దుమనిగందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి నక్సల్స్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఛత్తీస్ ఘడ్,...

రామ్ లల్లా విగ్రహశిల వెలికితీసిన వ్యక్తికి జరిమానా

భద్రాచలంలో రాముడి ఆలయం నిర్మాణం కోసం కంచర్ల గోపన్న(రామదాసు) కష్టాలు పడగా... ఆధునిక యుగంలో అయోధ్య రాముడి విగ్రహానికి సాయం చేసినందుకు కర్ణాటకలో ఓ భక్తుడు పభుత్వానికి దండుగు కట్టే పరిస్థితి ఉత్పన్నం...

ఇండియా కూటమికి నితీష్ కుమార్ షాక్

బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి పరిస్థితి మూన్నాళ్ల ముచ్చటలా మారింది. కూటమిలోని కీలక నేతలు బయటకు వస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో...

వెంకయ్య, చిరంజీవిలకు పద్మ విభూషణ్

భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, సినీ హీరో  చిరంజీవిలకు భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వరించింది. వీరిద్దరితో పాటు వైజయంతిమాల, బిందేశ్వర్ పట్నాయక్ (మరణానంతరం), పద్మ సుబ్రహ్మణ్యంలకు...

అస్సాంలో నవశకం… చరిత్ర పుటల్లోకి ఉల్ఫా

ఈశాన్య రాష్ట్రాలకు ముఖ ద్వారమైన అస్సాంలో నవశకం మొదలైంది. దశాబ్దాల రక్తపాతానికి...అలజడికి ముగింపు పలుకుతూ ఉల్ఫా(United liberation front of Assam) నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్య పద్దతిలో హక్కులు సాధించుకుంటామని... అందుకు అస్సాం...

అయోధ్య శ్రీరామ మందిరం విశేషాలు

అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. రాం లల్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలి పూజలు చేసి వేద పండితులు, దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల...

అయోధ్యలో వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట

అయోధ్యలో అద్భుత ఘట్టం అవిష్కృతమైంది. వేద పండితులు బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపన చేశారు. అభిజిత్ ముహూర్తంలో వైభవంగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రీయ...

Most Read