Monday, September 23, 2024
Homeజాతీయం

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నేడు పదవీ స్వీకార ప్రమాణం చేశారు.  పార్లమెంటు సెంట్రల్‌ హాలులో ఉదయం 10.15 గంటలకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆమెతో ప్రమాణం...

మంకీ పాక్స్ కేసులపై కేంద్రం అప్రమత్తం

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కేసులు 16 వేలు దాటిన నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించడం తెలిసిందే. డబ్ల్యూహెచ్ఓ ప్రకటనను భారత కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఢిల్లీలోనూ...

పత్రికా రంగానికి దిక్సూచి వై. గోవిందన్

వై. గోవిందన్! తమిళనాడులోని పుదుక్కోట్టయ్ జిల్లాలో రాయవరంలో 1912 జూన్ 12 న జన్మించిన ఈయన చదివింది ఎనిమిదో తరగతి వరకే. బర్మాలో ఓ టేకు చెట్టు పరిశ్రమలోనూ, చెట్టినాడు బ్యాంకులోనూ పని...

చివరి దశకు చేరిన శివసేన ఆధిపత్య పోరు

మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.  శివసేన అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. అప్పటి...

కొత్త అవతారంలో నిషేధిత యాప్‌లు ప్రత్యక్షం

Banned Apps :  ప్రభుత్వం నిషేధించిన యాప్‌లు కొత్త అవతారంలో మళ్ళీ ప్రత్యక్షమవుతున్న విషయం వాస్తవమేనని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు...

బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం వాయిదా

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌), మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎంటీఎన్‌ఎల్‌) విలీనం ప్రతిపాదనను ప్రభుత్వం వాయిదా వేసినట్లు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసింహ్ చౌహాన్‌ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం...

మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో వరుసగా రెండో రోజూ 21 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం 21,566 మందికి పాజిటివ్‌ రాగా, కొత్తగా 21,880 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య...

దేశ అత్యున్నత పదవిలో సంతాలి మహిళ

Droupadi Murmu : ముందు నుంచి అందరు అనుకున్నట్టుగానే ద్రౌపది ముర్ము గెలుపు లాంఛన ప్రాయమైంది. దేశ అత్యున్నత పదవి చేపడుతున్న తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించారు. ఆమెకు...

ధరల పెంపు, జిఎస్టీలపై లోక్ సభలో నిరసనలు

ధరల పెంపు, జిఎస్టీ పన్నుల అంశం పై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా లోక్ సభలో విపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి.  టిఆర్ఎస్ ఎంపీలు కూడా వాకౌట్ చేశారు. గురువారం నాలుగొ...

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పార్లమెంట్ భవనంలో నేడు ఎన్నికల కౌటింగ్ షూరు అయింది. దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరనే విషయం మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ...

Most Read