Friday, September 20, 2024
Homeజాతీయం

Maoist: మావోయిస్ట్ అగ్రనేత మళ్ల రాజిరెడ్డి మృతి?

మావోయిస్ట్ కేంద్రకమిటీ సభ్యుడు మళ్ల రాజిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారని వార్త సోషల్ మీడియాలో వస్తున్నది. మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ సాయన్న అలియాస్ మీసాలన్న అలియాస్ అలోక్...

Journalist: బిహార్ లో జ‌ర్న‌లిస్టుపై కాల్పులు

బిహార్‌లో దారుణం జ‌రిగింది. అరారియా జిల్లాలో ఈ రోజు (శుక్ర‌వారం) ఉద‌యం కొంద‌రు గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు జ‌ర్న‌లిస్టును కాల్చిచంపారు. మృతుడిని దైనిక్ జాగ‌ర‌ణ్‌లో ప‌నిచేసే బిమ‌ల్ యాద‌వ్‌గా గుర్తించారు. రాణీగంజ్‌లోని ఆయ‌న నివాసానికి...

Floods : ఉత్తరాఖండ్ లో పోటెత్తిన నదులు…కొండప్రాంతాలకు ముప్పు

ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు వరదలు సంభవించాయి. పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరద నీటిలో ఇళ్లు...

BJP: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్ లకు బిజెపి తొలి జాబితా

బీజేపీ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ఆ రెండు రాష్ట్రాల్లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల సంఘం ఆ ఎన్నిక‌ల‌కు చెందిన తేదీల‌ను ఇంకా ప్ర‌క‌టించ‌క‌ముందే.. బీజేపీ త‌న...

Earthquake: తెల్లవారుజామున రాజౌరీలో భూకంపం

జమ్ముకశ్మీర్‌లో ఈ రోజు వేకువ జామున ప్రజలు తీవ్ర భయ భ్రాంతులకు లోనయ్యారు. రాజౌరీలో  స్వల్ప భూకంపం వచ్చింది. ఈ రోజు (గురువారం) తెల్లవారుజామున 3.49 గంటలకు రాజౌరీలో భూమి కంపించింది. దీని...

Rahul Gandhi: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలోకి రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్ గాంధీకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో చోటుదక్కింది. మోదీ ఇంటిపేరు వ్యవహారంలో అనర్హతకు గురైన ఆయన.. సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ లోక్‌సభలోకి ప్రవేశించారు. సభ్యత్వం...

Vishwakarma: కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వరాలు

మరో ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వరాలు ప్రకటించింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్ డీ ఏ ప్రభుత్వం కొత్త పధకాలకు శ్రీకారం చుట్టింది. ఈ...

Supreme Court: మ‌థుర‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై సుప్రీం స్టే

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌థుర‌లో ఉన్న శ్రీ కృష్ణ జ‌న్మ‌భూమి స‌మీపంలో నాయి బ‌స్తీలో రైల్వే శాఖ అక్ర‌మ నిర్మాణాల‌ను తొలిగిస్తోంది. అయితే ఆ డ్రైవ్‌ను నిలిపివేయాల‌ని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప‌ది...

Sulabh: టాయిలెట్‌ మ్యాన్‌ ఆప్‌ ఇండియా…ఇకలేరు

సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు, సామాజిక వేత్త బిందేశ్వర్‌ పాఠక్‌ కన్నుమూశారు. 80 ఏండ్ల పాఠక్‌ మంగళవారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవ వేడకల్లో పొల్గొన్నారు. గుండెలో ఇబ్బందిగా ఉండటంతో ఆయనను ఎయిమ్స్‌కు తరలించగా మృతి...

Tamilanadu : సిఎం ఎంకే స్టాలిన్ కొత్త డిమాండ్

కేంద్ర ప్రభుత్వం - తమిళనాడు మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాత్రమె కేంద్రంతో తలపడుతున్నారు. తాజాగా తమిళనాడు సిఎం స్టాలిన్ కూడా కేంద్రాన్ని నిలదీసేందుకు వెనుకాడటం...

Most Read