Tuesday, September 17, 2024
Homeజాతీయం

జమ్మూ కాశ్మీర్ లో మూడు దశల్లో ఎన్నికలు

జమ్మూ కాశ్మీర్ లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హర్యానాలో మొత్తం అన్ని స్థానాల్లో ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల...

ఎర్రకోట వద్ద రాహూల్ సీటింగ్ పై వివాదం

ఎర్రకోట వద్ద జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రతిపక్షనేతగా ఉన్న రాహుల్ గాంధీకి కేటాయించిన సీటింగ్ వివాదాస్పదంగా మారింది. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోట వద్ద...

జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ సవరణ బిల్లు

మోడీ ప్రభుత్వం మరో కీలక బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చింది. వక్ఫ్ సవరణ బిల్లు 2024ను కేంద్ర మైనార్టీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి కిరణ్ రిజుజు లోక్ సభలో ప్రవేశ...

బంగ్లాదేశ్ లో హింసపై భారత్ ఆందోళన

బంగ్లాదేశ్‌లో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభంపై భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్ పార్లమెంటు ఉభయసభల్లో  ఇవాళ ప్ర‌క‌ట‌న చేశారు. ఫ్ల‌యిట్ క్లియ‌రెన్స్ కోసం హ‌సీనా స‌ర్కారు నుంచి అభ్య‌ర్థ‌న వ‌చ్చిన‌ట్లు కేంద్ర మంత్రి వెల్ల‌డించారు....

ఆర్టికల్ 370 రద్దు చేసి ఐదేళ్ళు

జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఆగస్ట్ 5 వ తేదికి ఐదేళ్ళు పూర్తయ్యాయి. కాశ్మీర్ కు గుదిబండగా మారిన ఈ ఆర్టికల్ రద్దుకు చొరవ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంశాఖ...

మూఢ నమ్మకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమే అయినా... మూఢనమ్మకాలు, చేతబడులు, క్షుద్రపూజలు, తాంత్రిక శక్తులు ఇంకా ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశంలో మూఢ నమ్మకాలను, తాంత్రిక విద్యలను కట్టడి...

ఎస్సీ వర్గీకరణకు సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్

ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్ధించింది. మొత్తం ఏడుగురు సభ్యులున్న బెంచ్ లో 6:1తో వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ జస్టిస్ డీవై చంద్రచూడ్,...

మనుషుల మనుగడకు ముప్పు కోనోకార్పస్

ఆఫ్రికా నుంచి పూర్వం తుమ్మ చెట్టు ఆంగ్లేయుల ద్వారా భారతదేశానికి వచ్చి దేశమంతా వ్యాపించింది. తుమ్మ చెట్టుతో కలప, జిగురు తదితర అవసరాలు తీరుతున్నాయి. అదే రీతిలో విదేశాల నుంచి వచ్చిన కోనోకార్పాస్...

పశ్చిమ భారతంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్

రాజస్థాన్‌ గిరిజనులు మరోసారి ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్‌ చేశారు. రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లోని 49 జిల్లాలతో ‘భిల్‌ ప్రదేశ్‌’ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రాజస్థాన్‌లోని పాత 33 జిల్లాల్లో 12...

UPSC పరీక్షల్లో మార్పులకు శ్రీకారం

ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేడ్కర్ వ్యవహారం...UPSC ఛైర్మన్‌ మనోజ్ సోనీ రాజీనామా వ్యవహారం చర్చనీయంశంగా మారింది. మనోజ్ సోనీ పదవీకాలం 2029 వరకు ఉండగా... ఐదేళ్ల ముందు పదవికి రాజీనామా చేయడం అనంతకోటి...

Most Read