Friday, September 20, 2024
Homeజాతీయం

ఇండియా కూటమి చైర్మన్ గా మల్లికార్జున ఖర్గే

ఎన్.డి.ఏ కూటమి నేతలు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంలో తలమునకలై ఉన్నారు. ఈ నెల 22 వ తేది వరకు దేశ రాజకీయాలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. మరోవైపు ఇండియా కూటమి నేతలు వచ్చే...

కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల గురువారం(జనవరి-04) కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అనంతరం...

లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా భారత్ న్యాయ్ యాత్ర

భారత్ జోడో యాత్ర రెండో దశకు ముహూర్తం ఖరారైంది. మణిపూర్ నుంచి ప్రారంభం అయ్యే రెండో దశకు భారత్ న్యాయ యాత్రగా నామకరణం చేశారు. కార్యక్రమ వివరాలను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి...

Parliament: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం.. జై భీమ్ నినాదాలు

పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా మరోసారి భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. పార్లమెంటు జరుగుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి కిందకు దూకారు. లోక్‌సభలోకి టియర్ గ్యాస్ ను వదిలారు. గ్యాలరీ...

Bhajan lal Sharma: మొదటిసారి ఎమ్మెల్యే… రాజస్థాన్ సిఎం

రాజస్థాన్‌లో కొత్త సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. జైపూర్ సమీపంలోని సంగనేర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ శర్మ రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి కానున్నారు. ఉప ముఖ్యమంత్రులుగా దియా కుమారి,...

370 Article: 370 ఆర్టికల్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

జమ్ముకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలకమైన తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన ధర్మాసనం... ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక వెసులుబాటు మాత్రమే అని స్పష్టం...

Mahua Moitra: తృణముల్ ఎంపి లోకసభ సభ్యత్వం రద్దు

తృణముల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా లోకసభ సభ్యత్వం రద్దు చేస్తూ ఈ రోజు(డిసెంబర్-8) కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం సంచలనం రేపింది. ఎంపీగా తన లాగిన్ వివరాలు ఇతరులతో పంచుకున్నందుకు, వ్యాపారవేత్త...

Polls: సెమి ఫైనల్లో బిజెపి ఘన విజయం

ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో బిజెపి స్పష్టమైన ఆధిక్యత దిశగా సాగుతోంది. ఛత్తీస్ గడ్ లో రెండోసారి ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ విపలమైంది. బిజెపి అవసరమైన మెజారిటీ సాధించింది....

Diwali: ఆ పల్లెల్లో నిజమైన దీపావళి

దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయాల్లో భక్తుల సందడి, చిన్న పెద్దలు టపాసులతో సంబురాలు చేసుకున్నారు. ఇందుకు విరుద్దంగా తమిళనాడులోని ఏడు పల్లెలు టపాసుల మోత లేని దీపావళి వేడుకలు నిర్వహించి...

UCC: ఉమ్మడి పౌర స్మృతి అమలుకు కార్యాచరణ

సార్వత్రిక ఎన్నికలకు సెమి ఫైనల్ గా భావిస్తున్న... ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు ఉమ్మడి పౌర స్మృతి అమలుకు కసరత్తు జరుగుతోంది. దీపావళి తర్వాత ఉత్తరాఖండ్లో యూనిఫాం సివిల్ కోడ్(UCC)...

Most Read