Friday, September 20, 2024
Homeజాతీయం

INDIA: బలోపేతమవుతున్న ఇండియా కూటమి

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్.డి.ఏ కూటమి మూడోసారి అధికారంలోకి రాబోతోందనే తరుణంలో భిన్న సంకేతాలు వస్తున్నాయి. ఇండియా కూటమి క్రమంగా బలపడుతోంది. ఒక్కో పార్టీతో పొత్తుల...

యూపీలో కాంగ్రెస్.. సమాజ్ వాదీ చెట్టాపట్టాల్

ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీల మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. రాష్ట్రంలో బిజెపిని ఒంటరిగా ఎదుర్కోవటం దుర్లభమని గుర్తించిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పొత్తుకు సిద్దం అయ్యారు....

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు సీజ్

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వ చర్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో మూడోసారి ఎన్.డి.ఏ. కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉంది. అయితే వివిధ ప్రభుత్వ...

ఠాకూర్ల అహంకారం మీద “సర్జికల్ స్ట్రైక్”

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో అగ్రవర్ణాల దాష్టికాలను ఎదిరించిన ధీర మహిళ పూలన్ దేవి. బందిపోటు ముఠా నాయకురాలిగా మానవతా దృక్పథం చాటిన పూలన్ దేవిని చంబల్ లోయలో దుర్గ...

రైతుల ఆందోళన: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత

రైతు సంఘాల 'ఢిల్లీ చలో' కార్యక్రమంతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ఢిల్లీ వైపు వచ్చే ప్రయత్నం చేయడంతో...

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చట్టంపై అమిత్ షా కీలక ప్రకటన

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని(CAA)ను లోక్‌స‌భ ఎన్నిక‌ల లోపే అమ‌లు చేస్తామ‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్...

ఎంపీలకు పార్లమెంట్‌ క్యాంటీన్‌లో మోదీ లంచ్‌ ఆతిథ్యం

పార్లమెంట్ ప్రాంగణంలో అనూహ్య దృశ్యం కనిపించింది. పార్టీలకతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ పార్లమెంట్ క్యాంటీన్‌లో భోజనం చేశారు. బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన 8మంది ఎంపీలను ప్రధాని లంచ్‌కు ఆ‍హ్వానించారు....

తెలుగు జాతి ముద్దుబిడ్డ పివికి భారతరత్న

మాజీ ప్రధానమంత్రి, తెలుగు జాతి ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. మరో ఇద్దరు ప్రముఖులకు కూడా అత్యున్నత పురస్కారం ప్రకటించింది. మాజీ ప్రధాని చరణ్ సింగ్, భారత...

శివసేన, NCPల పరాభవం వెనుక దశాబ్దాల వైరం

మహారాష్ట్ర రాజకీయాలు సరికొత్త సంచలనాలకు కేరాఫ్ గా మారుతున్నాయి. రాష్ట్రానికి చెందిన రెండు ప్రధాన పార్టీలకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం శివసేన చీలిక వర్గానికే పార్టీ గుర్తు లభించగా...

లాల్ కృష్ణ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నకు ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి...

Most Read