Saturday, September 21, 2024
Homeజాతీయం

Dantewada: ఛత్తీస్‌గఢ్ లో నక్సల్స్ దాడి… పది మంది జవాన్ల మృతి

ఛత్తీస్‌గఢ్ లో ఈ రోజు నక్సల్స్ జరిపిన దాడిలో పది మంది జవాన్లు చనిపోయారు. దంతే వాడ జిల్లాలో ఈరోజు ఉదయం దుర్ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని అరణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో నక్సల్స్...

Corona: 9 వేలకుపైనే కరోనా కొత్త కేసులు

దేశంలో కరోనా వైరస్‌ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 7 వేల కేసులు నమోదు కాగా.. నేడు 9 వేలకుపైనే కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే 44 శాతం ఎక్కువ. కేంద్ర...

Marata Politics: మహారాష్ట్రలో రాజకీయ మలుపులు

మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి వ్యతిరేకంగా వస్తే సీఎం పదవికోల్పోయే పరిస్థితి నెలకొంది. అప్పుడు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర...

Mann Ki Baat: ప్రధాని మౌన్‌ కీ బాత్‌ – కాంగ్రెస్ విమర్శ

ప్రధాని నరేంద్రమోదీ ప్రతి నెలాఖరులో నిర్వహించే మన్‌ కీ బాత్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్‌ రమేశ్‌ చురకలు వేశారు. ఈ నెల 30న నిర్వహించేది మన్‌ కీ బాత్‌...

Train Journey: రైలు ఊపులో ఉయ్యాల నిద్ర

సడి సేయకో గాలి సడి సేయబోకే బడలి ఒడిలో రాజు పవళించేనే .. అన్నారో కవిగారు ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు అని కూడా తెలిసిందే. ఈ రోజుల్లో తిండి సంగతేమో గానీ నిద్ర పట్టడం...

Amritpal Singh: అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్టు

సిక్కు వేర్పాటువాది, ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మార్చి 18 నుంచి పరారీలో ఉన్న అతడిని ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో అరెస్టు చేసినట్టు పంజాబ్‌ పోలీస్‌...

Char Dham: చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం

చార్‌ధామ్‌ యాత్ర మొదలైంది. అక్షయ తృతీయ సందర్భంగా శనివారం గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారా తెరుచుకున్నాయి. మధ్యాహ్నం 12.35 గంటలకు గంగోత్రి, 12.41 గంటలకు యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచారు. మొదట గంగామాతకు...

ISRO: PSLV -C55 రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ నెల 22 వ తేదీన మరో వాణిజ్జ ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని...

Poonch: ఉగ్రదాడి జైషే మహ్మద్ పనే

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నిన్న జరిగిన ఉగ్రదాడి తమ పనేనని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. ఈ ఉగ్రదాడిలో ఐదుగురు భారత జవాన్లు అసువులు బాశారు. జిల్లాలోని భీంబెర్...

Rahul Gandhi: సూర‌త్ కోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు

ప‌రువున‌ష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. క్రిమిన‌ల్ డిఫ‌మేష‌న్ కేసులో స్టే విధించాల‌ని కోరుతూ రాహుల్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సూర‌త్ కోర్టు తిర‌స్క‌రించింది. ఆ కేసులో రెండేళ్ల శిక్ష...

Most Read