Saturday, September 21, 2024
Homeజాతీయం

BBC India: బీబీసీపై ఈడీ కేసు న‌మోదు

బీబీసీ ఇండియాపై ఈడీ కేసు న‌మోదు చేసింది. ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్మెంట్ యాక్టు(ఫెమా) ఉల్లంఘ‌న‌ల కింద కేసు రిజిస్ట‌ర్ చేశారు. విదేశీ నిధుల వ్య‌వ‌హారంలో బీబీసీ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే...

Opposition unity: టార్గెట్ బిజెపి..విపక్ష నేతల భేటి

బీహార్ సీఎం నితీశ్‌ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ బుధవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీని కలిశారు. మంగళవారం ఢిల్లీ చేరుకున్న సీఎం నితీశ్‌...

Sachin Pilot: సచిన్ పైలట్ ఒక రోజు దీక్ష…ఇరకాటంలో కాంగ్రెస్

వసుంధర రాజే సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఇవాళ పైలట్ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. జైపుర్​లోని షహీన్‌ స్మారక్‌ వద్ద సచిన్‌ పైలట్‌...

Corona Virus: దేశవ్యాప్తంగా కోవిడ్ మాక్‌ డ్రిల్స్‌

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు,...

Kullu fire: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని బంజార్‌ ప్రాంతంలో ఈ రోజు (సోమవారం) ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా... క్రమంగా...

Droupadi Murmu:సుఖోయ్ యుద్ధ విమానంలో రాష్ట్ర‌ప‌తి

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము.. ఇవాళ సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో విహ‌రించారు. అస్సాం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె.. తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో ఇవాళ సార్టీ నిర్వ‌హించారు. యుద్ధ విమానంలో విహ‌రించిన...

Corona Virus: 24 గంటల్లో 6,050 కరోనా కేసులు

భారత్‌లో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. నేడు ఆరోగ్య మంత్రి మాండవీయ అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారని ఆ శాఖ సహాయ మంత్రి...

akal takht: పంజాబ్ పోలీసులకు సెలవులు రద్దు

పంజాబ్ లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు అలుముకుంటున్నాయి. అమృత్ పాల్ సింగ్ పరారీ తర్వాత ఆయన విడుదల చేసిన వీడియోలో సిక్కులు ఏక తాటి మీదకు రావాలని పిలుపు ఇచ్చారు. ఈ నెల...

Satyender Jain: సత్యేందర్ జైన్ కు బెయిల్‌ నిరాకరణ

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన జైన్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. జైన్ దాఖలు చేసిన...

Mumbai Airport: మే నెలలో ముంబై ఎయిర్ పోర్ట్ లో మరమ్మతులు

దేశంలో అత్యంత రద్దీ అయిన ఎయిర్‌పోర్టుల్లో ఒకటి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ముంబై ఎయిర్‌పోర్టుకు ప్రతిరోజూ 970 విమానాలు వచ్చిపోతూ ఉంటాయి. నిత్యం విమానాలు, ప్రయాణికులతో బిజీగా ఉండే...

Most Read