Sunday, September 22, 2024
Homeజాతీయం

పదవ రోజు పెట్రోల్, డీజిల్ ధరల వాత

దేశంలో గత 10 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజు (శుక్రవారం) కూడా చమురు ధరలు పెరిగాయి. ఏపీ, తెలంగాణలో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్...

ఆకాశాన్నంటిన వాణిజ్య సిలిండర్ ధర

దేశంలో సామాన్యుడికి షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండగా.. తాజాగా మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. అయితే మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలనే...

ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు

కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు తీపి కబురు అందించనుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ ఆక్ట్ (AFSPA) కు సవరణలు చేసి అస్సాం,మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలలోని కల్లోలిత ప్రాంతాలను తగ్గిస్తామని కేంద్ర...

రాజ్యసభలో 72 మంది ఎంపీలకు వీడ్కోలు

జనజీవితంలో సుదీర్ఘ అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకున్న నేతలంతా దేశ హితం కోసం దానిని నలుదిశలా వ్యాపింపజేయాలని, యువతకు ఆదర్శంగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి సూచించారు. రిటైరైన ఎంపీలందరూ తిరిగి రాజ్యసభలోకి రావాలని కోరుకుంటున్నట్లు...

గ్రీన్ హైడ్రోజన్ తో పెట్రో ధరలకు కళ్ళెం

Hydrogen Powered Car : దేశంలో తొమ్మిది రోజుల్లో ఎనిమిది సార్లు పెట్రో ధరలు పెరిగాయి.ఈ రోజు ధరలను కలుపుకుంటే 5.60 పైసలు పెరిగాయి. చమురు ప్రభావంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్,...

జర్నలిస్టు ముసుగులో ఉగ్రవాదం

జమ్మూకశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఈరోజు తెల్లవారుజామున నుంచి ఎదురుకాల్పులు జరిగాయి. శ్రీనగర్ లోని రైనవారి ప్రాంతంలో టెర్రరిస్టులు, భద్రతా దళాలకు మధ్య...

కేంద్రంపై పోరుకు..సార్వత్రిక సమ్మె

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు దిగాయి. సమ్మెలో పాల్గొననున్న బ్యాంకింగ్ ఉద్యోగులు. ఇప్పటికే సమ్మెకు మద్దతిచ్చిన వామపక్షాలు. ఇతర పార్టీలు. కార్మిక, కర్షకులు, ప్రజావ్యతిరేక...

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్​పై 50పైసలు, లీటర్​ డీజిల్​పై 55పైసలు వడ్డిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గుంటూరులో డీజిల్ ధర సెంచరీ కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన...

యోగి టీంలో 52 మంది మంత్రులు

 Yogi Adityanath Swearing :  యూపీ ముఖ్యమంత్రిగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు ( శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో గవర్నర్ ఆనంది...

పప్పులు, నూనెల ధరల స్థిరీకరణకు చర్యలు

దేశంలో ఆహార ధాన్యాలు ముఖ్యంగా పప్పులు, వంటనూనెల ధరలు స్థిరీకరించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఆహార శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ...

Most Read