Saturday, September 21, 2024
Homeజాతీయం

యుపి ఐదో దశ ప్రశాంతం

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 53.98 శాతం ఓటింగ్ నమోదైంది. 12 జిల్లాల్లోని మొత్తం...

పోలీసులే లక్ష్యంగా మావోల మందుపాతర

బీహార్‌లోని గయా జిల్లాలో మావోయిస్టులు ఈ రోజు మందుపాతర పేల్చగా సీఆర్పీఎఫ్‌ అధికారి సహా ఓ జవాన్‌ తీవ్రంగా గాయపడ్డారు. గయాలోని ఛక్రబంధా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌కు సంబంధించిన కోబ్రా కమాండో దళం...

యుపి ఐదో విడతలో… నేరచరితులు,కోటీశ్వరులు

Uttarpradesh Fifth Phase Elections : ఉత్తరప్రదేశ్ ఐదో విడత పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకు నాలుగు విడతల పోలింగ్ ప్రశాంతంగా జరగగా రేపు(ఆదివారం) జరగబోయే పూర్వాంచల్ పోలింగ్...

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను క్షేమంగా ఇండియా కు తీసుకు వచ్చేందుకు విమాన సర్వీసులను పంపేందుకు నిర్ణయం తీసుకుంది. భారతీయులందరి ప్రయాణ ఖర్చులు మొత్తం కేంద్రమే...

జార్ఖండ్ లో పడవ ప్రమాదం

ఝార్ఖండ్ లో గురువారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బిర్గోన్ సమీపంలోని బార్బెండియా వంతెన దగ్గరకు రాగానే  పడవ బోల్తా పడటంతో.. 12 మంది దామోదర్ నదిలో గల్లంతయ్యారు. ధనబాద్ జిల్లాలోని నిర్సా...

ఉత్తరప్రదేశ్లో నాలుగో దశ ప్రశాంతం

Uttarpradesh Fourth Phase Elections : ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 8 గంటల వరకు 61.65 శాతం పోలింగ్ నమోదైంది. ఫిలిబిత్ జిల్లలో అత్యధికంగా 67.16...

మహారాష్ట్రలో మనీ లాండరింగ్ రాజకీయం

మహారాష్ట్ర రాజకీయాల్లో మనీ లాండరింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తో సంబందాలు ఉన్నవారిని విచారిస్తున్న ఎన్ఫోర్సుమేంట్ డైరెక్టరేట్ తాజాగా ఎన్సిపి నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్...

గుజరాత్ లో ఎన్నికల ఎత్తుగడలు

గుజరాత్ లో ఎన్నికలు దగ్గర పడటంతో కుల రాజకీయాలు మొదలయ్యాయి. ఈ ఏడాది చివరలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ కాంగ్రెస్ మళ్ళీ పటిదార్ల...

ఉత్తరాఖండ్ లో లోయలో పడ్డ పెళ్లి వాహనం

ఉత్తరాఖండ్ రాష్టంలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చంపావత్ జిల్లాలోని బుడం గ్రామం దగ్గరికి రాగానే పెళ్లి బృందం ప్రయాణిస్తున్న...

బిహార్ లో కులాల వారిగా జనాభా గణన

Caste Wise Census : బీహార్ లో కులాల వారిగా జనాభా లెక్కలు చేపడుతామని, రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. ఇందుకోసం అందరి అభిప్రాయం తెలుసుకునేందుకు అఖిల పక్ష...

Most Read