Saturday, September 21, 2024
Homeజాతీయం

విద్యుత్ ప్రాజెక్టులపై జగడం

కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ ఈ నెల 14 నుంచి అమల్లోకి వస్తున్నట్లు కృష్టా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) మంగళవారం ప్రకటించింది. హైదరాబాద్‌ జలసౌధలో ఈ రోజు...

బొగ్గు నిల్వలు, విద్యుత్ సరఫరాపై వివాదం

బొగ్గు నిల్వలు, విద్యుత్ సరఫరాపై కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. రాష్ట్రాలు ఎవరికీ కేటాయించని కేటగిరీ నుండి విద్యుత్ ను వాడుకోకుండా మిగులు విద్యుత్ ను అధిక ధరలకు అమ్ముకుంటున్నాయన్న కేంద్రం....

కశ్మీర్ లోయలో ఎన్.ఐ.ఏ తనిఖీలు

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల ఉన్మాదం మళ్ళీ మొదలైంది. రాజోరి జిల్లా పూంచ్ సెక్టార్లో రోజు వారి పెట్రోలింగ్ కు వెళ్ళిన జవాన్లపై ముష్కర మూకలు కాల్పులకు తెగపడటంతో నిన్న నలుగురు జవాన్లు, ఒక...

కశ్మీర్ లో వేర్పాటువాదుల కదలికలు

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ లు అధికారం చేపట్టాక జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగాయని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జైష్ ఎ మహమ్మద్ , లష్కర్ ఎ తోయిబా గ్రూపులు కశ్మీర్ లోయలో...

పెట్రో మంటలు

దేశవ్యాప్తంగా వరుసగా ఐదో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు. ఆకాశాన్ని అంటుతున్న పెట్రో ధరలతో సామాన్యులు బెంబెలెత్తుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల మోత తగ్గిస్తే కాని చమురు ధరల మంటలు...

హెటిరో డ్రగ్స్ లో 142 కోట్ల నగదు సీజ్

హెటిరో సంస్థల్లో 4 రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న ఆదాయపన్ను శాఖ. 6 రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్కులతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్స్ స్వాధీనం చేసుకున్నారు. కొన్ని...

పోలీసుల ముందుకు ఆశిష్ మిశ్ర

లఖింపూర్ ఖేరి ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర ఈ రోజు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరయ్యాడు. కట్టు దిట్టమైన భద్రత మధ్య...

లఖింపూర్ ఖేరి ఘటనలో సుప్రీమ్ కోర్టు కీలక వ్యాఖ్యలు

లఖింపూర్ ఖేరి ఘటనపై సుప్రీమ్ కోర్టు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి ఈ రోజు మొట్టికాయలు వేసింది.  కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రాను ఎందుకు అరెస్టు చేయలేదని దేశ అత్యున్నత...

లఖింపుర్‌ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ

లఖింపుర్‌ ఖేరి ఘటనపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు. రైతుల మృతి ఘటనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కు లేఖ రాసిన న్యాయవాదులు శివ కుమార్ త్రిపాఠి,...

కేంద్రమంత్రి కుమారుడిని అరెస్టు చేయాలి – ప్రియాంక

లఖింపూర్ ఖేరి ఘటనలో బాధిత రైతు కుటుంబాలకు న్యాయం జరగలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధి అన్నారు. దుర్ఘటనకు కారకుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రా ను...

Most Read