Sunday, September 22, 2024
Homeజాతీయం

దీదీ మంత్రివర్గంలో బాబుల్ సుప్రియో

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని  మంత్రివర్గంలో భారీ మార్పులు జ‌రిగాయి. ఈ రోజు జరిగిన మంత్రి వర్గ విస్తరణలో దీదీ నూత‌నంగా తొమ్మిది మందికి స్థానం క‌ల్పించారు. బీజేపీ నుంచి...

జాతీయవాద భావనే భారతదేశ అస్తిత్వం – ఉపరాష్ట్రపతి

భారత స్వాతంత్ర్య సంగ్రామం, తదనంతరం జాతి నిర్మాణంలోనూ మువ్వన్నెల జాతీయ పతాకం పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకమని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర్య సిద్ధికి 75 ఏళ్లు పూర్తవుతున్న ప్రత్యేకమైన...

చైనా మొబైల్ కంపెనీల బరితెగింపు

మూడు చైనా మొబైల్‌ కంపనీలకు నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చైనా మొబైల్‌ కంపెనీలైన ఒప్పో, వివో ఇండియా, షావోమీ...

హిమాచల్‌ప్రదేశ్‌ వరదలు..కాశ్మీర్లో పాఠశాలల మూసివేత

హిమాచల్‌ప్రదేశ్‌ కులు జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా జనజీవనం స్తంభించింది. కుండపోతగా పడుతున్న వానలతో బియాస్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. బియాస్ నదిలో చిక్కుకుపోయిన ముగ్గురిని అధికార యంత్రాంగం రక్షించింది. వరద...

కేరళలో భారీ వర్షాలు..ఆరంజ్ అలర్ట్ జారీ

కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఎర్నాకుళంలో, ఆగస్టు 4 వరకు జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన దృష్ట్యా, అన్ని శాఖలను సిద్ధం...

ధరల పెరుగుదలపై విపక్షాల ఆగ్రహం

ధరల పెరుగుదలపై లోకసభలో వాడివేడిగా చర్చ జరిగింది. చర్చ సందర్భంగా విపక్షాలు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఘాటుగా విమర్శలు చేశాయి. ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఆల్ ఈజ్ వెల్...

ఈడి వ్యవహారంపై శివసేన, కాంగ్రెస్ ల విమర్శలు

ఈడిని కేంద్రప్రభుత్వం స్వప్రయోజనాలకు, విపక్ష పార్టీలను వేధించేందుకు వాడుకుంటోందని శివసేన ఆరోపించింది. ఈడి వ్యవహారంపై చర్చ కోసం ఈ రోజు రాజ్యసభలో శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది నోటీసు ఇవ్వగా చైర్మన్ తిరస్కరించారు....

విఎకె వారి ముచ్చట

Vak Ranga Rao : మా నాన్నగారి మిత్రబృందం అనంతం. అందులో రచయితలు, విమర్శకులెందరో ఉన్నారు. ఆయన తెలుగు, సంస్కృత భాషా బోధకులుగా మద్రాసులో పని చేయడంవల్ల శిష్యుల జాబితా సముద్రమంత. అయితే...

ఆగస్టు 5న కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన

రికార్డు స్థాయి ధరల పెరుగుదల, నిరుద్యోగ అంశాలపై దేశవ్యాప్త ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ క్యాడర్ కు ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 5వ తేదీన దేశవ్యాప్త ఆందోళనలకు ఏఐసీసీ...

మహారాష్ట్ర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు

ముంబై, థానే నుంచి గుజరాతీలు, రాజస్థానీలు వెళ్లిపోతే మహారాష్ట్రలో డబ్బులే ఉండవని, దేశ ఆర్థిక రాజధాని స్తంభించిపోతుందని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి  చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం సృష్టించాయి. కోష్యారీ...

Most Read