Friday, September 20, 2024
Homeజాతీయం

జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ తీరుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సుప్రీంకోర్టులో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం సీజేఐ రమణ...

తెలుగు రాష్ట్రాలపై NHRC ఫైర్

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి శాస్త్రీయ చర్యలు తీసుకోకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్. ఏపీ, తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని గత ఏడాది...

ప్రజల ప్రవర్తనతోనే థర్డ్​వేవ్​ ముప్పు

కరోనా మూడోదశ ప్రజల ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందన్నారు ఎయిమ్స్​ డైరెక్టర్ రణదీప్​ గులేరియా. రెండోదశ ఇంకా ముగియలేదని.. ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు. కరోనా రెండో దశ వ్యాప్తి ఇంకా ముగిసిపోలేదని,...

విభ‌జ‌న స్మృతి దివస్‌గా ఆగ‌స్టు 14

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఆగ‌స్టు 14న విభజన భయానక జ్ఞాపక దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్‌ ఇండియా విభజన సందర్బంగా ప్రజల బాధలను, కష్టాలను ఎప్పటికీ మర్చిపోలేమని...

ఢిల్లీలో భారీ కుట్ర భగ్నం

స్వాతంత్ర దినోత్సవ వేడుకల ముంగిట ఢిల్లీ పోలీసులు భారీ కుట్రను ఛేదించారు. ఢిల్లీలో ఉగ్రదాడులకు సన్నాహాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు అందించిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి...

నో టోల్- నో ఫాస్టాగ్ ఓన్లీ జీపీఎస్..

నేషనల్ హైవేస్ పై ప్రయాణిస్తున్నపుడు.. టోల్ ప్లాజాలదో తలనొప్పి.. వేగంగా వెళ్తున్న వాహనానికి స్పీడ్ బ్రేకర్ లా ఎదురవటమే కాదు.. నిమిషాల కొద్దీ ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. కానీ ఇపుడీ వెయింటింగ్ కి...

సిఎం స్టాలిన్ సంచలన నిర్ణయం

పెట్రోలు ధరలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సిఎం ఎంకె స్టాలిన్‌ నేతృత్వంలోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ పద్దు తయారీ సందర్భంగా పెట్రోల్‌ ధరలను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. లీటరు...

కులాల వారిగా గణనకు లాలు డిమాండ్

కేంద్ర ప్రభుత్వం కులాల వారిగా జనాభా లెక్కల గణన చేపట్టాలని రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలుప్రసాద్ యాదవ్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. కులాల వారిగా గణన ఓబిసిలలో వెనుకపడ్డ వారిని గుర్తించేందుకు...

40 వేల కేసులు.. 42 వేల రికవరీలు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు, మరణాల్లో అవే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా 19,70,495 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 40,120 కేసులు వెలుగుచూశాయి.  అంతకు ముందు రోజుతో పోల్చితే...

బెంగళూరులో హై అలర్ట్‌

బెంగళూరు మహానగరంలో గడిచిన కొద్ది రోజుల్లో చిన్న పిల్లల్లో భారీ ఎత్తున కరోనా కేసులు బయటపడటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 6 రోజుల వ్యవధిలో 300 మందికి పైగా పిల్లలకు కరోనా...

Most Read