Friday, September 20, 2024
Homeజాతీయం

Assam:అస్సాంలో భారీ వర్షాలు…వరదల్లో ల‌ఖింపూర్ జిల్లా

అస్సాంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది తీరప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 జిల్లాల్లో ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఆయా జిల్లాల్లో సుమారు 31 వేల మంది...

RAW నూతన అధిపతిగా రవి సిన్హా

భారతదేశపు ఎక్స్‌టర్నల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన రిసెర్చ్ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (RAW) నూతన అధిపతిగా ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుతం RAW చీఫ్‌గా ఉన్న...

Chennai:చెన్నైలో భారీ వర్షం…లోతట్టు ప్రాంతాలు జలమయం

తమిళనాడు రాజధాని చెన్నైని భారీ వర్షం ముంచెత్తింది. దీంతో గతకొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు ఉపశమనం లభించినట్లయింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టుతోపాటు రాజధాని...

Manipur: అగ్నిగుండంగా మారిన మణిపూర్

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ హింసకు ఇప్పడప్పుడే తెరపడేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో...

Air Force Academy: మ‌హిళా ఆఫీస‌ర్ల‌తో వైమానిక ద‌ళం బలోపేతం – రాష్ట్రపతి

హైద‌రాబాద్‌ న‌గ‌రంలోని దుండిగ‌ల్‌లో జ‌రిగిన ఎయిర్ ఫోర్స్ అకాడ‌మీ గ్రాడ్యుయేష‌న్ ప‌రేడ్‌లో రాష్ట్ర‌ప‌తి ముర్ము పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. భార‌తీయ వైమానిక ద‌ళం అన్ని శాఖ‌ల్లోనూ మ‌హిళా ఆఫీస‌ర్ల‌ను రిక్రూట్...

Sikkim: సిక్కింలో కుంభ వృష్టి..వరదల్లో పర్యాటకులు

సిక్కింలో కుంభవృష్టిగా వర్షం కురుస్తున్నది. దీంతో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో 2 వేలకుపైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిలో దేశీయ పర్యటకులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. గురువారం నుంచి ఉత్తర సిక్కింలోని మంగాన్‌ జిల్లాలో...

Kupwara: కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌… ఐదుగురు ముష్కరుల హతం

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ సమీపంలోని జుమాగండ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. గురువారం తెల్లవారుజామున జుమాగండ్‌...

Cyclone: బిపర్‌జాయ్‌ ఉగ్ర రూపం…అంధకారంలో గుజరాత్ తీరం

తీవ్ర తుఫాను బిపర్‌జాయ్‌ గుజరాత్‌ తీరాన్ని తాకింది. గురువారం రాత్రి కచ్‌ ప్రాంతంలోని లఖ్‌పత్‌ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్‌ తీరంలో భీకర గాలులు వీస్తున్నాయి. కచ్‌, సౌరాష్ట్ర ప్రాంతాల్లో...

BRS Nagpur:నేత‌లు కాదు.. జ‌నాలు ఎన్నిక‌ల్లో గెల‌వాలి -కెసిఆర్

మ‌హారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని ఆ పార్టీ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురువారం మ‌ధ్యాహ్నం ప్రారంభించారు. పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్క‌రించారు. అనంత‌రం రిబ్బ‌న్...

Cyclone Biparjoy:గుజరాత్ తీరానికి తుపాను రాక..భారీ వర్ష సూచన

బిపర్‌జాయ్‌ తుఫాను నేడు గుజరాత్‌ తీరాన్ని తాకనుంది. సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య పాకిస్థాన్‌ తీరం సమీపంలోని కచ్‌లో ఉన్న జఖౌ పోర్టు జకావ్‌ పోర్టు వద్ద అది కేంద్రీకృతమవుతుందని...

Most Read