Saturday, September 21, 2024
Homeజాతీయం

Elections: తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల బదిలీలు

తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను సీఈసీ (కేంద్ర ఎన్నికల సంఘం) ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కీలక స్థానాల్లో ఉన్న...

Maharastra: షిండే- పవార్‌ భేటీ…రాజకీయ వర్గాల్లో చర్చ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే తో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ భేటీ అయ్యారు. వీరి భేటీ విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గతేడాది మహా వికాస్‌ అఘాడి...

Rail Link: తెలుగు రాష్ట్రాల్లో కీలక ప్రాజెక్టుకు పునాది

తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు బీజం పడింది. రెండు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం...

Monsoon: ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనావేస్తోంది. గత రెండు సీజన్లతో పోలిస్తే ప్రస్తుతం పది నుంచి పదిహేను రోజులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా విశ్లేషిస్తోంది....

Jhajjar Kotli:కశ్మీరులో బస్సు బోల్తా…10 మంది మృతి

జమ్మూకశ్మీరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వద్ద కత్రా వెళుతున్న బస్సు లోయలో పడటంతో 10మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో...

BRS: ముంబైకి విస్తరిస్తున్న బీఆర్ఎస్

మహారాష్ట్ర నుంచి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)లోకి చేరికలు కొనసాగుతున్నాయి.ముంబయి కుర్లా నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎన్సీపీ పార్టీ నుంచి పోటీచేసి ప్రజల్లో రాజకీయ పట్టు వున్న అప్పాసాహెబ్ ఆనందరావు అవ్చారే’...

TMC: బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్

పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అక్కడ ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే బైరాన్‌ బిశ్వాస్‌ హ్యాండిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పి అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ...

ISRO: ఎన్వీఎస్-01 ఉపగ్రహం విజయవంతం

అంతరిక్ష ప్రయోగాలలో భారత కీర్తి పతాక ఎగురవేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయి అధిగమించింది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా  చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. నేడు ...

Parliament: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం

భారత కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం అయ్యింది. సరిగ్గా ఆదివారం ఉదయం ఏడున్నరకు ప్రారంభమైన ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. ప్రధాని మోదీకి చేతుల మీదుగా పార్లమెంట్‌ ప్రారంభోత్సవం...

New Parliament: వికసిత భారత్ కు సాక్ష్యం ఈ భవనం: మోడీ

పార్లమెంట్ నూతన భవనం ఆత్మనిర్భర్ భారత్ కు ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఇది ఒక భవనం మాత్రమే కాదని, 140 కోట్ల ప్రజల ఆకాంక్షలు, అభిమతాలు, కలలకు ప్రతిబింబమని...

Most Read