Sunday, September 22, 2024
Homeజాతీయం

ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 1.50 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. ఉత్తరకాశీకి 24 కిలోమీటర్ల దూరంలో...

బిఆర్ఎస్ పేరు మార్పుపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు

ఢిల్లీ హైకోర్టు లో టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా వేసిన కేసులో ఈ రోజు వాదనలు జరిగాయి. రేవంత్ రెడ్డి వేసిన కేసుపైన మీకు ఏ శాఖల పైన...

వాహనాలకు దేశవ్యాప్తంగా ఒకే నంబర్ ప్లేట్

ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి వాహనాన్ని, మరొక రాష్ట్రానికి చెందిన వ్యక్తి సులువుగా కొనుగోలు చేసేందుకు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈజీగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్ సిరీస్ (బీహెచ్ ‘భారత్ సిరీస్’)ని...

70కి చేరిన కల్తీ మద్యం మరణాల సంఖ్య

బీహార్‌ రాష్ట్రం సరాన్‌ జిల్లాలో కల్తీ మద్యం మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉన్నది. ఐదు రోజుల క్రితం మొదలైన మరణాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉదయానికి మొత్తం మృతుల సంఖ్య...

దక్షిణాది పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 26 నుండి 30 వరకు దక్షిణాది పర్యటనకు రానున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ లోబస చేయనున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు రోజుల...

రైతు సంఘాలతో బి.ఆర్.ఎస్ అధినేత కెసిఆర్

ఢిల్లీ 5 ఎస్పీ మార్గ్ లో మొన్న ప్రారంభమైన బి ఆర్ ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఈ రోజు (శుక్రవారం) బి ఆర్ ఎస్ అధినేత,సీఎం కేసిఆర్ సందర్శించారు. మధ్యాహ్నం..1.38 గం.లకు...

తమిళనాడులో ఉగ్ర జాడలు…ఎన్‌ఐఏ తనిఖీలు

తమిళనాడులోని నేలపట్టయ్‌కి చెందిన ఓ డ్రైవర్‌ ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహించించింది. నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI) తో సంబంధాలున్నాయనే అనుమానంతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆటో డ్రైవర్‌గా...

దామోదరం పవర్ స్టేజ్-2…ట్రయల్ రన్

దామోదరం సంజీవయ్య థెర్మల్ పవర్ స్టేషన్ ట్రయల్ రన్ స్టేజ్ - 2 నిర్వహించినట్టు కేంద్ర ఇంథన శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. బహుశా ఈ నెల ఆఖరు వారంలో ప్రాజెక్టు...

తవాంగ్‌పై పట్టు కోసం చైనా బరితెగింపు

భారత సరిహద్దుల్లో చైనా తరచూ కవ్వింపులకు దిగుతున్నది. అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత భూభాగంలోకి చొరబడేందుకు చైనా బలగాలు యత్నించడం ఉద్రిక్తతలను పెంచింది. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా, విస్తరణ కాంక్షతో అన్ని సరిహద్దు...

ముంచుకొస్తున్న మరో తుఫాను

మాండూస్ తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు కురుస్తున్న వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరో తుఫాను ముంచుకొస్తున్న పరిస్థితి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ముంచుకొస్తున్న మరో తుఫాను.. ఈసారి...

Most Read