Saturday, September 21, 2024
Homeజాతీయం

No Confidence: ‘అవిశ్వాసం’ తేదీలు ఖరారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలిపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీలు ఖరారు చేశారు. ఆగస్ట్ 8, 9, 10 తేదీల్లో మూడు రోజులపాటు చర్చకు కేటాయించారు.  మణిపూర్ ఓ...

Maharastra: సమృద్ధి మహామార్గ్‌ లో ఘోర ప్రమాదం

మహారాష్ట్రలోని థానే సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున థానే జిల్లాలోని సర్లంబే  వద్ద సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ హైవే ఫేజ్‌-3 నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్‌పై గిర్డర్‌ యంత్రం అమరుస్తుండగా ఒక్కసారిగా...

Manipur Issue: మహిళా జడ్జిలతో ప్రత్యేక సిట్ : సుప్రీం కోర్ట్

మణిపూర్ ఘటనలపై మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని  ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. రిటైర్డ్ మహిళా న్యాయమూర్తులు, నిపుణులతో సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు  ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. ...

Tamilanadu: పటాసుల ఫ్యాక్టరీలో పేలుళ్లు…తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా కేంద్రంలోని ఓ పటాసుల ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించి, భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరో 16 మంది గాయాలతో కృష్ణగిరిలోని ప్రభుత్వ మెడికల్‌...

Buldhana: మహారాష్ట్రలో బస్సు ప్రమాదం…ఆరుగురు మృతి

మ‌హారాష్ట్ర‌లోని బుల్దానాలో రెండు బ‌స్సులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతిచెందారు. మ‌రో 21 మంది గాయ‌ప‌డ్డారు. శనివారం తెల్లవారు జామున 3.30 నిమిషాల స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మ‌ల్కాపూర్ ఏరియాలోని...

Mumbai Rains: ముంబైలో కుంభవృష్టి…లోతట్టు ప్రాంతాలు జలమయం

భారీ వ‌ర్షాల‌తో మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై త‌డిసిముద్ద‌వుతోంది. మ‌హారాష్ట్ర‌తో పాటు గుజ‌రాత్‌లోనూ కుండ‌పోత‌తో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్ధ‌మైంది. ఇక ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వే కంషెట్ ట‌న్నెల్ వ‌ద్ద గురువారం రాత్రి కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో వాహ‌నాల...

Manipur: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు మరోసారి చోటుచేసుకున్నాయి. బిష్ణుపూర్‌ జిల్లాలో గురువారం ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. రెండు గ్రూపులకు చెందిన కొంతమంది మిలిటెంట్లు ఒకరిపై మరొకరు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. విషయం...

Manipur: వ్యూహాత్మకంగా దేశానికి కీలకం మణిపూర్

దేశ ఈశాన్య సరిహద్దు రాష్ట్రం అల్లర్లతో అట్టుడుకుతోంది. మూడు తెగలు... ముఫ్ఫై చిక్కుముడులతో సంక్లిష్టమైన జాతుల వైరానికి కేంద్ర బిందువుగా మారి భగ్గుమంటోంది. హత్యలు... అత్యాచారాలు... మహిళలను నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగింపులతో ఆధునిక...

SupremeCourt: ఈడీ చీఫ్ పదవీ కాలం పొడగించాలని కేంద్రం పిటిషన్

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సంజయ్ మిశ్రా పదవీ కాలం జులై 31తో ముగియనుండటంతో.. కేంద్ర ప్రభుత్వం...

No Confidence Motion: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్ డి ఏ స‌ర్కార్‌పై అవిశ్వాస తీర్మానానికి విపక్ష పార్టీలు నేడు నోటీస్ లు ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపి గౌరవ్ గోగోయ్ లోకసభ కార్యాలయంలో ఈ...

Most Read